March 11, 2026

Dr. P Y Reddy, Edttor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుందనేది కుట్ర మాత్రమే 

హైదరాబాద్, మే 31, 2025: బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందంటూ కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన...

అసిమ్ మునీర్ రాష్ట్రంలో ఉండగానే.. BLA ఆధీనంలోకి సూరబ్ నగరం

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో, వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ...

పెన్షన్ల పునాదిపై ప్రజాపాలన – చంద్రబాబు సంక్షేమ దృక్కోణం

చెయ్యేరు, కోనసీమ – మే 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ పాలనకు పింఛన్లు దృశ్యమాన నిదర్శనమని చెయ్యేరు సభలో ప్రస్తావించారు. కాట్రేనికోన మండలం...

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల

ప్రజాస్వామ్య దేశంలోని ఆంధ్రప్రదేశ్ అనే ఒక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని, తమ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా...

క్రిష్ణ సినిమాల్లోనూ – జీవితంలోనూ హీరోనే : జగన్

ఆయన అజాతశత్రు  కళాకారుల సమస్యల్లో అండగా రాజకీయాల్లోనూ ప్రభావం టాలీవుడ్‌లో 'అజాత శత్రువు'గా పేరొందిన కలియుగ పాండవుడు, సూపర్‌స్టార్ కృష్ణగారు సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా, నిజ...

ఆక్రమణకు గోలీలు వదిలితే, గోళాలే సమాధానం’ : warns Modi

పహల్గాం దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సింధూర్’  దేశ చరిత్రలో అతి పెద్ద ఉగ్రవాద వ్యతిరేక చర్య నారీ శక్తికి గౌరవం – పార్లమెంట్‌లో 75 మహిళలు సముద్రయాత్ర...

భారీ వర్షంలో ముంబయిని బెదిరించిన బ్లాక్ పాథాన్!

వర్షపు నీటిలో పాము కదలికలు – మానవులకు ప్రమాదం!ముంబయి వర్షభీతి – వాతావరణ శాఖ హెచ్చరికలు ముంబయి వర్షాలు రోజురోజుకూ భయంకరంగా మారుతున్నాయి. వరదలు, మురికి నీరు,...

టీటీడీ సిబ్బంది అభిమానం దెబ్బతీసే ప్రవర్తన తగదు

వేసవి రద్దీకి తగిన ఏర్పాట్లు భక్తుల కోసం నిస్వార్థ సేవభక్తుల్ని రెచ్చగొట్టే వారికి కఠిన చర్యలు : టీటీడీ అదనపు ఈవో హెచ్చరిక వేసవి సెలవులతో తిరుమల...

తెలంగాణలో ఒకేసారి మూడునెలల సన్నబియ్యం పంపిణీ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా నెలనెలా పంపిణీ జరిగే బియ్యాన్ని ఈసారి మూడు నెలలకు సంబంధించి ఒకేసారి ఇవ్వనున్నారు. జూన్,...

మధ్యప్రదేశ్‌లో నేడు మోదీ పర్యటన

అహిల్యాబాయి జయంతి సందర్భంగా మహిళా శక్తీకరణ మహాసమ్మేళనంలో ప్రధాని కొత్త విమానాశ్రయాలు, మెట్రో సేవలు ప్రారంభించి అభివృద్ధికి శ్రీకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మే 31న ముఖ్యమైన రోజు....