April 21, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం

సీఎం స్టాలిన్‌తో ఓపీఎస్ భేటీ.. డీఎంకే గూటికి మాజీ సీఎం? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (2026) సమీపిస్తున్న వేళ ద్రవిడ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే...

దానిమ్మ అమృతమా? విషమా?

 ఈ ఐదు రకాల సమస్యలు ఉన్నవారు జాగ్రత్త! దానిమ్మ పండును 'పోషకాల గని' అని పిలుస్తారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు గుండెకు మేలు చేస్తాయని అందరికీ...

చంద్రగిరి గడ్డపై వైసీపీ సమరశంఖం

చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ...

కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు రాజమన్నార్ అలంకారంలో,...

పాములను తరిమికొట్టే ప్రకృతి సిద్ధమైన రక్షణ కవచాలు

పాములకు వాసనను పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని రకాల మొక్కల నుండి వచ్చే ఘాటైన వాసనలు వాటికి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన...

జింబాబ్వే సంచలనం.. లంకను చిత్తు చేసి.. సూపర్‌-8లోకి!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి జింబాబ్వే...

ఆర్యా హీరోగా నయా యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రారంభం

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యా కథానాయకుడిగా, పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న నూతన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ...

‘పార్టీ భేష్.. పాలన శభాష్’!

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలోని పార్టీ పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసల జల్లు కురిపించింది. ఢిల్లీలో గురువారం జరిగిన...

130 మందికి ‘పీఎం ఆవాస్ యోజన 2.0’ మంజూరు పత్రాల పంపిణీ!

తిరుపతి నగరంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కల నెరవేరబోతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) పథకం కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ .. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో...