March 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

శివాలయాలకు ‘చెవిరెడ్డి’ కుటుంబం పట్టువస్త్రాల సమర్పణ

రామచంద్రాపురం మండలంలోని ప్రముఖ శైవాలయాలకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా పట్టువస్త్రాలు (సారె) సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రతి ఏటా...

భారత్ మాకు యజమాని కాదు.. మిత్రదేశమే: తారిఖ్ రెహమాన్

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం కాబోయే ప్రధాని తారిఖ్ రెహమాన్ విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సమతుల్యమైన మరియు గౌరవప్రదమైన సంబంధాలను...

యూఎస్‌ఏ భారీ స్కోరు: నమీబియా ముందు 200 పరుగుల భారీ లక్ష్యం

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న ఆసక్తికర పోరులో యూఎస్‌ఏ బ్యాటర్లు చెలరేగిపోయారు. నమీబియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న...

ప్రతి తండాకు బీటీ రోడ్డు, సోలార్ విద్యుత్: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్ల సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని...

ప్రకృతి ఒడిలో సినీ తారల ముచ్చట్లు

సినీ సెలబ్రిటీల జీవితంలోని తెలియని కోణాలను ప్రకృతి ఒడిలో ఆవిష్కరించే సరికొత్త ప్రయత్నమే ‘సోలో ట్రిప్‌’. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పి.యు. ఎన్‌.వర్మ సమర్పణలో గండభేరుండ ఆర్ట్స్‌ బ్యానర్‌పై...

మంత్రి నారా లోకేశ్ కు కొత్త బిరుదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టిన సందర్భంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్న ఆర్థిక...

నిబద్ధతకు నిలువుటద్దం దామోదర సంజీవయ్య: జాయింట్ కలెక్టర్

భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 105వ జయంతి వేడుకలు తిరుపతి జిల్లా సచివాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు...

స్విమ్స్‌లో ఉద్యోగాల జాతర.. 19 నుంచి ఇంటర్వ్యూలు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలోని ఎం.ఆర్.సి ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక...

వైద్య రంగానికి బడ్జెట్‌లో 5 శాతం నిధులు కేటాయించాలి: చింతా మోహన్

తిరుపతిలో నిరుపేదల గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడిందని, సరైన వైద్యం అందక రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం...

సేవాపథంలో తుడా చైర్మన్ కుమార్తె పుట్టినరోజు

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కుమార్తె గెహిని రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో అత్యంత వైభవంగా, సేవా దృక్పథంతో నిర్వహించబడ్డాయి. ఆడంబరాలకు తావులేకుండా, సమాజ సేవకు...