March 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

హిందూ మహాసముద్రంలో అమెరికా మెరుపు దాడి

వెనిజులా చమురు ఎగుమతులపై అమెరికా తన ఉక్కుపాదాన్ని మరింత కఠినతరం చేసింది. హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్న భారీ ఆయిల్‌ ట్యాంకర్‌ను అమెరికా సైనిక దళాలు వ్యూహాత్మకంగా...

హామీలు ఏవయ్యాయి?: స్విమ్స్ కార్మికుల పోరాట శంఖారావం..

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరిపై సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సమ్మె చేసిన సందర్భంలో ఇచ్చిన...

కుటుంబ సమగ్ర సర్వేను వేగవంతం చేయండి

తిరుపతి నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు....

మంగళం డిపో ప్రైవేటీకరణపై సిఐటియు నిప్పులు

తిరుపతిలోని మంగళం ఆర్టీసీ డిపోను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రతిపాదనపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ. 100...

మల్లంగుంటలో స్విమ్స్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

తిరుపతి రూరల్ మండలం దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లంగుంట గ్రామంలో స్విమ్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. టీటీడీ...

‘కాటాలన్’ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్ విడుదల

మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో, క్యూబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై షరీఫ్‌ ముహమ్మద్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్‌’. ఈ చిత్రం నుంచి తాజాగా...

వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి రూరల్ సోషల్‌ మీడియా అధ్యక్షునికి అనారోగ్యం

– ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన చెవిరెడ్డి – ఆ కుటుంబానికి అండగా నిలబడతానన్న మోహిత్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా...

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక', 'డయల్ యువర్ కమిషనర్' కార్యక్రమాలకు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది....

అమరావతిలో బిల్ గేట్స్ సందడి

నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐటీ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప...

భక్తులకు శుభవార్త: ఏప్రిల్ 22న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఓపెన్

హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్నాయి. శీతాకాలం కారణంగా గత ఆరు నెలలుగా మూసివేసిన ఈ ఆలయాన్ని, భక్తుల దర్శనార్థం...