వైసీపీ నేతలు జోకర్లుగా మారారు: మహిళా బిల్లుపై ఎమ్మెల్యే గౌతు శిరీష ధ్వజం!
అమరావతి: దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షం వ్యక్తమవుతుంటే, ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర...
