May 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

‘ది రాజా సాబ్‌’ క్రిస్మస్‌ ట్రీట్‌

పాన్ ఇండియా స్టార్ (Prabhas) ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్‌’ క్రిస్మస్‌ పండుగ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌ను అందించింది. ప్రభాస్‌...

INDW vs SLW 3వ టి20 : సిరీస్‌ ఇక్కడే సాధించాలి

శ్రీలంక మహిళలతో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి రెండు టి20ల్లో ఘన విజయాలు సాధించిన భారత మహిళల జట్టు ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. ఐదు టి20ల సిరీస్‌లో...

ఫిబ్రవరి 13న థియేటర్లలోకి విశ్వక్‌సేన్ ‘ఫంకీ’

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు (Vishwak Sen) విశ్వక్‌సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్...

కిలిమంజారోపై కూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు మృతి

టాంజానియాలోని (Mount Kilimanjaro) కిలిమంజారో పర్వతంపై హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మృతి చెందినట్లు (Tanzania Civil Aviation Authority) పౌర విమానయానశాఖ గురువారం వెల్లడించింది. ఈ ప్రమాదం...

నేటి క్రిస్మస్ బరిలో 8 విభిన్న చిత్రాలు

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గురువారం థియేటర్లలో (Christmas Movie Releases) పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈసారి బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి లేకపోయినా, మొత్తం...

తినే ముందు ద్రాక్షను ఇలా కడగకపోతే ప్రమాదమే!

ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా (Grapes) ద్రాక్ష విరివిగా లభిస్తున్నాయి. ఈ సీజన్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు....

ఒడిశాలో ఎన్‌కౌంటర్‌

ఒడిశాలో జరిగిన (Maoist Encounter) ఎన్‌కౌంటర్‌లో మహిళా కేడర్‌ సహా ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌ కంధమాల్‌ జిల్లాలోని (Kandhamal District)...

‘ప్రతీ చెరువును పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలి’

ప్రతీ చెరువును ఒక (Tourist Destination) పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 11...

తిరుమలలో అధికంగా భక్తుల రద్దీ

తిరుమలో భక్తుల రద్దీ అధికంగానే కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఎస్ఎస్ డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనం...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు