March 23, 2026

Andhra Pulse Desk

అర్ధరాత్రి హైడ్రామా: 31 ఏళ్ల పాత కేసులో ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్!

బీహార్ రాజకీయాల్లో సంచలన నేత, పూర్ణియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను పాట్నా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. 1995 నాటి...

రూ. 20.25 లక్షలతో ఉడాయించిన ‘బంగారు’ కేటుగాళ్లు!

తక్కువ ధరకు 'బిల్లులు లేని' బంగారు నాణాలు ఇస్తామంటూ నమ్మించి ఓ బస్సు డ్రైవర్‌ను నిలువునా ముంచిన ఘటన విజయవాడ శివారు పెనమలూరులో చోటుచేసుకుంది. నరసరావుపేటకు చెందిన...

AP Cabinet meet: సహచర మంత్రులతో కలిసి సచివాలయానికి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ కీలక భేటీలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప...

నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ నినాదం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించి 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమానికి సరికొత్త ఊపిరి పోశారు. ఏడాది క్రితం ఒక ఉద్యమంగా ప్రారంభించిన...

ఢిల్లీలో కేఫ్ కాల్పులు.. యువకుడి మృతి: అప్పు తీర్చలేదని…..!

తీసుకున్న అప్పు తీర్చలేదని, ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో  జరిగింది. ఒక కేఫ్‌లో 24 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని...

డ్వాక్రా మహిళలు, టిడ్కో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ‘బంపర్’ ఆఫర్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు; డ్వాక్రా మహిళల రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న 15 రకాల...

‘గ్రేట్ గ్రీన్ వాల్’పై పవన్ కల్యాణ్ సమీక్ష! : దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణలో మైలురాయిగా నిలిచే 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ' (Great Green Wall of AP) ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...

జోగి సోదరులకు ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ మంజూరు!.. కానీ… జైలులోనే

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జోగి రాములకు ఎక్సైజ్ కోర్టు మంగళవారం బెయిల్...

కన్నతల్లి పొత్తిళ్ళకు దూరమై… ప్రేమక భారమై… ముళ్ళపొదల్లో..!

నవమాసాలు మోసి కన్న బిడ్డను గుండెలకు హత్తుకోవాల్సిన ఆ తల్లి, పుట్టిన మూడు రోజులకే ఆ పసికందును భారంగా భావించి రోడ్డున పడేసింది. గుంటూరు జిల్లా పట్టాభిపురంలోని...

వెండి ధర సునామీ: కిలో రూ. 3 లక్షలు పైనే !

అంతర్జాతీయ విపణిలో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. సోమవారం (19 జనవరి 2026) కిలో...