రాజోలులో గ్యాస్ లీకేజీ : యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం!
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఉన్న ఓఎన్జీసీ (ONGC) డ్రిల్ సైట్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అవ్వడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు...
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఉన్న ఓఎన్జీసీ (ONGC) డ్రిల్ సైట్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అవ్వడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు...
ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా, అర్హులకు మేలు చేకూర్చేలా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం “వీబి జి రామ్ జి” (VB G RAM J) సంస్కరణలను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా, నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది....
రష్యా చమురు వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో మరోసారి సెగలు పుట్టించే వ్యాఖ్యలు వెలువడ్డాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై...
అసోంలో ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రత ఈశాన్య భారతదేశంలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అసోంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో...
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల పంపిణీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి సంబంధించి త్వరలోనే...
తిరుమల గిరుల్లో వైకుంఠ ద్వార దర్శన కోలాహలం కొనసాగుతోంది, ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జనవరి 4, 2026న రికార్డు...
విద్యుత్ లేదు.. తిండికి తిప్పలు.. కరాకస్లో అంధకారం మధ్య చిక్కుకున్న భారతీయుల ఆర్తనాదాలు. వెనిజులా రాజధాని కరాకస్ ఇప్పుడు ఒక యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇరాన్ అణు...
మార్చి 3న ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సుమారు పదిన్నర గంటల పాటు మూసివేయబడనుంది. గ్రహణ ప్రభావం వల్ల మార్చి 3న ఉదయం 9 గంటల...
2026, జనవరి 5వ తేదీ సోమవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య మాస బహుళ పక్ష విదియ తిథి ఆవిష్కృతమైంది. చంద్రుడికి ప్రీతికరమైన 'ఇందువాసరే'...