May 25, 2026

Tadepalli News

కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే: శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో సోమవారం...