August 15, 2026

Operation Sindoor

OP.SINDOOR: నమాజ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న సైన్యం

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' కేవలం సైనిక వ్యూహమే కాక, మానవీయ విలువలతో కూడినదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది...

‘వందేమాతరం’ థీమ్‌తో 77వ రిపబ్లిక్ డే సంబరాలు!

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ (77th Republic Day) వేడుకలు సోమవారం నాడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు...

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం: 48 గంటల్లో రెండోసారి చొరబాటు..

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి డ్రోన్ల సంచారం మరోసారి కలకలం రేపింది, గత 48 గంటల్లో రెండోసారి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు భారత...

ఉగ్రవాదులకు పాక్ సైన్యం బాసట: లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి వీడియోతో బట్టబయలైన బంధం!

పాకిస్థాన్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న అపవిత్ర బంధం మరోసారి ప్రపంచం ముందు బట్టబయలైంది. లష్కర్-ఎ-తోయిబా (LeT) ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి...

ట్రంప్ డప్పు : భారత్-పాక్ యుద్ధాన్ని… ‘నేనే… నేనే ఆపాను’

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 మే నెలలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంభవించిన సైనిక ఘర్షణను (ఆపరేషన్...

బలోచిస్తాన్ గర్జన: భారత్‌కు అండగా నిలుస్తామన్న మీర్ యార్!

పాకిస్థాన్ గడ్డపై నుంచి భారత్‌కు మద్దతు.. చైనా సైనిక మోహరింపుపై భారత్‌కు హెచ్చరిక. అంతర్జాతీయ దౌత్య రంగంలో 2026 సంవత్సరం ఒక సంచలన పరిణామంతో ప్రారంభమైంది. పాకిస్థాన్...

భారత్-పాక్ యుద్ధం నేనే ఆపినా! ఎవ్వరు నమ్మరేందివయ్యా…!!: ట్రంప్

నెతన్యాహుతో ట్రంప్ భేటీ - పాత జ్ఞాపకాల ప్రస్తావన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి మరియు భారత్-పాక్...

‘ఆపరేషన్ సిందూర్’ను సమర్థించిన పాక్ నేత.. అసిమ్ మునీర్‌కు షాక్!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఆ దేశపు ప్రముఖ మత గురువు, రాజకీయ నేత మౌలానా ఫజ్లర్ రెహ్మాన్ నిప్పులు...

“దేవుడే కాపాడాడు” ఆపరేషన్ సింధూర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ స్థితిపై ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. భారత సైన్యం...

సింధూర్ ఆపరేషన్: భారత్ దాడులపై సౌదీ మధ్యవర్తిత్వాన్ని కోరిన పాక్!

భారత్ 'ఆపరేషన్ సింధూర్' దాడుల అనంతరం ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి పాకిస్తాన్ అమెరికాతో పాటు సౌదీ అరేబియాను కూడా ఆశ్రయించిందని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ధృవీకరించారు....

మీకు ఆసక్తి కలిగించే వార్తలు