అభివృద్ధి పనులకు శ్రీకారం.. పక్కా ఇళ్లపై కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక...
మహోన్నత నాయకుడు, ఉత్తరాంధ్ర గళం కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సోమవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎర్రన్నాయుడు విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ...
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్ట్ లో విశాఖ జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర సాంఘిక...
ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. లైసెన్సుల జారీ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు మరియు రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు ఏపీ...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తన నటనతో వెండితెరపై, బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వాసవి (అలియాస్ పద్మ) బుధవారం కన్నుమూశారు....
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఈ...
మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ జిల్లా అటవీ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా తాజా పరిస్థితిని సమీక్షించారు. రాజానగరం, తొర్రేడు, సీతానగరం సమీపంలో...
గతేడాది అక్టోబర్లో వేటకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు, సముద్రంలో దారి తప్పి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్ గార్డ్...
ప్రజాశక్తి బుక్ హౌస్ మరియు సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ద్రవిడ, నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు చెందిన మాజీ ఉపకులపతులు, ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు....
ఫైజర్ అటానమస్ టీమ్స్ (PAT - Pfizer Autonomous Teams) ప్రోగ్రామ్ కింద మూడేళ్ల క్రితం ఎంపికైన 118 మంది విద్యార్థినులు తమ బి.ఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీని...