రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ...
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ...
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన డిప్యూటీ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశాల మేరకు ‘వన్ ఆఫీసర్ - వన్ ఇన్స్టిట్యూట్’ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా...
మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని విద్య, ఐటీ శాఖల మంత్రి...
బాపట్ల పట్టణంలోని రక్షణ సైన్యం (Salvation Army) సమాధుల తోటను రైల్వే శాఖ ప్రతిపాదించిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ నిర్మాణం నుండి మినహాయించాలని కోరుతూ రక్షణ...
విశాఖపట్నంలోని చారిత్రక ఆంధ్ర యూనివర్సిటీకి (AU) పూర్వవైభవం తీసుకువస్తామని, ఈ విద్యాసంస్థను ప్రపంచస్థాయిలో 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్'గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వ వైద్య సేవల అసలు రంగును తెలుసుకునేందుకు శనివారం వినూత్న రీతిలో రంగంలోకి దిగారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా,...
ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం...
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను తీర్చి, వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే శాఖలో...
రాష్ట్రంలో సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటు కోసం సేకరించే భూములకు ఎకరాకు కనీసం రూ.30 వేల లీజు చెల్లించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వానికి...
బాపట్ల పట్టణంలోని రక్షణ సైన్యం (సాల్వేషన్ ఆర్మీ) సమాధుల తోటలో రైల్వే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నోటీసులు ఇవ్వడంపై స్థానిక రక్షణ సైన్యం జేఏసీ తీవ్ర...