రాజకీయాలు

The Politics section covers power, policy, and public accountability. It includes political parties, elections, government decisions, legislative debates, leadership strategies, opposition movements, and political communication. Coverage focuses on facts, intent, impact, and consequences—cutting through rhetoric, propaganda, and personality worship.

‘బీసీ సింహ గర్జన’కు ఓబీసీ విద్యార్థి సంఘం జైత్రయాత్ర.. 

బీసీల హక్కుల పోరాటంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 22న జరగనున్న ‘బీసీ సింహ గర్జన’ మహాసభకు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తన...

తిరుమల పవిత్రత: భక్తుల విశ్వాసమా? మీడియా వ్యాపారమా?

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి. సప్తగిరీశుడి చెంత జరిగే ప్రతి అంశం భక్తుల హృదయాలకు హత్తుకునేది. అయితే, ఇటీవల కాలంలో...

ఏపీలో గ్రీన్ ఎనర్జీ విప్లవం: దగ్గుమళ్ళ

కాలుష్య నివారణే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన సరికొత్త ఇంధన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ విప్లవానికి బాటలు వేస్తున్నాయి. 'సతత్' (SATAT) పథకం కింద రాష్ట్రంలో...

అగ్రరాజ్యం ‘ప్రకటనల’ వ్యూహం: భారత్‌పై ఒత్తిడికి ప్రయత్నం..!

భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, "భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు" అని వైట్ హౌస్ చేసిన ప్రకటన అంతర్జాతీయ వేదికపై...

గ్రామ్ జి చట్టం ఒక అక్రమ చట్టం: వైఎస్ షర్మిల

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఖూనీ చేసేందుకే కేంద్రం కొత్త నిబంధనలు తెస్తోందని షర్మిల ఆరోపించారు. గతంలో ఉన్న మన్రేగా చట్టం ప్రకారం పనులు...

రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచక పాలన: విడదల రజిని ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కనుమరుగయ్యాయని, కేవలం 'రెడ్‌బుక్' పాలన మాత్రమే నడుస్తోందని విడదల రజిని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం...

తిరుమల లడ్డూపై దుష్ప్రచారం: పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతల ఫిర్యాదు

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ...

చరిత్రలో నిలిచిపోయే మైలురాయి ఆ ఒప్పందం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరియు ఇటీవల కుదిరిన కీలక ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రక మైలురాయి అని ముఖ్యమంత్రి...

శబరిమల స్వర్ణ కుంభకోణం: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన స్వర్ణ తాపడాల మాయం వ్యవహారం కేరళ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)పై ముఖ్యమంత్రి...

బండ్లపల్లి నుంచే ఉపాధి హామీకి తూట్లు: షర్మిల ఆవేదన

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి మన్రేగా పరిరక్షణ యాత్రను ఘనంగా ప్రారంభించారు. సరిగ్గా 20 ఏళ్ల...