March 27, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

తమిళనాడు: ఆగిన బస్సును ఢీకొట్టిన మినీ బస్సు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు!

తమిళనాడులోని మదురై సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన ఒక ప్రైవేట్ ఓమ్నీ బస్సును వెనుక నుంచి...

టాప్ క్వాలిటీకి ‘మేడ్ ఇన్ ఇండియా’ మారుపేరు కావాలి: మోడీ పిలుపు!

భారతీయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యతకు (Top Quality) మారుపేరుగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఆదివారం నిర్వహించిన తన 130వ 'మన్ కీ బాత్'...

మా రాష్ట్రంలో హిందీకి చోటు లేదు: సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడులో హిందీ భాషా విధింపును ఏనాటికీ అంగీకరించబోమని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం (జనవరి 25) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'భాషా త్యాగధనుల...

మేధా పాట్కర్‌కు ఊరట: పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు!

ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్‌కు సుదీర్ఘ కాలంగా సాగుతున్న పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు శనివారం (జనవరి 24,...

‘రోజ్‌గార్ మేళా’లో 61 వేల నియామక పత్రాలు పంపిణీ చేసిన ప్రధాని మోదీ!

దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 18వ 'రోజ్‌గార్ మేళా'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జనవరి 24) వర్చువల్‌గా ప్రారంభించారు....

VB-G RAM G చట్టంపై బాబు ఆందోళన : సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా ప్రవేశపెట్టిన VB-G RAM G చట్టం అమలులో నిధుల కేటాయింపు తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన ఆందోళనలు...

నేటి నుంచే ‘యూపీ దివస్’ వేడుకలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'యూపీ దివస్ 2026' (UP Diwas) వేడుకలు శనివారం (జనవరి 24) నుండి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. లక్నోలో...

ఇండోర్‌లో కలుషిత నీటి కల్లోలం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని కలుషిత నీరు వణికిస్తోంది. తాగునీరు కలుషితమై వందలాది మంది అస్వస్థతకు గురికావడంతో పాటు వరుస మరణాలు సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. మురుగునీరు...

మంచు దుప్పటిలా ఉత్తరాఖండ్ : శ్వేతవర్ణంగా మారిన పర్వత శ్రేణులు!

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2026 ఏడాది తొలి మంచు వర్షం (Snowfall) కురిసింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో, ఎగువ హిమాలయ ప్రాంతాలన్నీ...

సరంద అడవుల్లో 10 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్..

జార్ఖండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం (జనవరి 22, 2026) భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో జరిగిన...