March 27, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే

ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం కోసం యూజీసీ ఈ నెల (జనవరి) 13న విడుదల చేసిన కొత్త నిబంధనలు సమాజంలో అలజడి సృష్టించేలా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది....

భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం: ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’తో నవశకానికి నాంది

నేడు ఢిల్లీలో ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపా సమాఖ్యతో (EU) కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం...

నేడు విద్యా ప్రతిష్టాన్‌లో అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన అంత్యక్రియలు (జనవరి 29) ఉదయం 11 గంటలకు విద్య ప్రతిష్టాన్‌లో ప్రభుత్వ...

చండీగఢ్‌లో కలకలం: 26 పాఠశాలలకు బాంబు బెదిరింపులు!

గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన రెండు రోజులకే చండీగఢ్‌లోని సుమారు 26 పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం...

నేటి నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (2026-27)

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు (బుధవారం) ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సమావేశాలు రెండు విడతల్లో...

క్రికెట్ దిగ్గజం ఐ.ఎస్. బింద్రా కన్నుమూత: భారత క్రికెట్‌లో ఒక యుగం ముగింపు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అధ్యక్షుడు మరియు వెటరన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఇందర్జిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో...

అమరవీరుడికి గౌరవం: 56 మందికి జమ్మూకశ్మీర్ పురస్కారాలు!

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 56 మంది పౌరులను రాష్ట్ర స్థాయి పురస్కారాలతో గౌరవించింది. వీరిలో 2025 ఏప్రిల్‌లో...

‘వందేమాతరం’ థీమ్‌తో 77వ రిపబ్లిక్ డే సంబరాలు!

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ (77th Republic Day) వేడుకలు సోమవారం నాడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు...

చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత.. వృద్ధుడిని తొక్కేసిన ఏనుగు!

ఉత్తరాఖండ్‌లోని పౌడీ జిల్లా ల్యాన్స్‌డౌన్ అటవీ ప్రాంతంలో గత 24 గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు వన్యప్రాణుల దాడులు తీవ్ర కలకలం రేపాయి. జైహరిఖాల్‌లోని బర్స్‌వార్...

45 మందికి పద్మశ్రీ పురస్కారాలు!.. ఇద్దరు తెలుగు వారికీ..

గణతంత్ర దినోత్సవం (Republic Day 2026) సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా 'అన్ సంగ్ హీరోస్' (ప్రచారం లేని సామాన్య...