భూ రికార్డుల్లో పెను మార్పు
క్యూఆర్ కోడ్తో కొత్త పాస్ పుస్తకాలు.. రైతులకు చంద్రబాబు భరోసా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న భూ రికార్డుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి...
The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.
క్యూఆర్ కోడ్తో కొత్త పాస్ పుస్తకాలు.. రైతులకు చంద్రబాబు భరోసా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న భూ రికార్డుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి...
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో సోమవారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఆర్థిక వృద్ధి గణాంకాలు పచ్చి అబద్ధాలని, ప్రజలను...
ఆంధ్రప్రదేశ్లో రాబోయే జిల్లా పరిషత్ (జడ్పీ) ఎన్నికలను విభజించిన కొత్త జిల్లాల ప్రాతిపదికనే నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....
కూటమి ప్రభుత్వం అధికార బలంతో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయాల్లో అధికారం...
వన్యప్రాణుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం సరికొత్త అస్త్రం మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత మరియు వన్యప్రాణుల సంరక్షణే ప్రాణాధారమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ...
తాజా పరిస్థితులపై సమగ్ర సమీక్ష అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామాల మధ్య ముఖ్యమంత్రి N. Chandrababu Naidu మరియు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan...
కేసు విచారణకు హాజరుకావాలని హైకోర్టు గడువు విజయవాడ, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ పిటిషన్పై కీలక...
ప్రభుత్వ శాఖలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్...
టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆదివారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన...