ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

షార్ట్ సర్క్యూట్‌తో నిలువునా దహనమైన ఇల్లు..

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఓ పేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. మండలంలోని పేడూరు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో శ్రీపతి ఆదిశేషయ్య అనే వ్యక్తికి...

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ: మంత్రి 

రాష్ట్రంలోని తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పీఎంఎంఎస్‌వై, సాగరమాల వంటి కేంద్ర...

అనధికారిక వసూళ్లపై ఉక్కుపాదం: కమిషనర్

నగర పరిధిలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వద్ద అనధికారికంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య...

భక్తుల ఆకలి తీరుస్తున్న శ్రీవారి సేవ!

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తోంది. దాతల సహకారంతో ప్రతిరోజూ వేలాది మందికి రుచికరమైన అన్నప్రసాదాలను వితరణ...

ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్

దేవాలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలన్నదే ప్రభుత్వ సంకల్పమని...

ఫ్యామిలీ రచ్చ ఎందుకబ్బా? దువ్వాడకు జగన్ స్వీట్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీ లాబీల్లో గురువారం ఒక ఆసక్తికరమైన 'సినిమాటిక్' సీన్ కనిపించింది. వైకాపా నుంచి సస్పెన్షన్ వేటు పడి, ఫ్యామిలీ గొడవలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్సీ...

పార్టీ లేకపోతే మనమంతా ‘జీరో’: ఎమ్మెల్యే కొలికపూడికి పల్లా వార్నింగ్

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై అధిష్టానం ఉక్కుపాదం మోపుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులపై టీడీపి ఏపీ అధ్యక్షుడు...

పల్లిపాడులో సుబ్బమ్మ చిత్రపటానికి నివాళి

పల్లిపాడు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు నెట్రంబాక మల్లికార్జున తల్లి నెట్రంబాక సుబ్బమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం మల్లికార్జున నివాసానికి వెళ్లిన నల్లపరెడ్డి ప్రసన్న...

క్వాంటం కంప్యూటింగ్, ఐటీ హబ్‌గా అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో స్థాపించడం ద్వారా...

సుబ్బులమ్మకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాళి..!

పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి సుబ్బులమ్మ మృతి చెందారు....