April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

కార్గో ఎయిర్‌పోర్ట్‌ వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణకు నిర్ణయం

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్ (Cargo Airport) కు వ్యతిరేకంగా లక్ష మంది నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించారు....

చినాబ్ రైల్వే వంతెన వెనుక తెలుగు ప్రొఫెసర్ మాధవీలత రెడ్డి కృషి

ఒంగోలు : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు మహిళ గాలి మాధవీలత రెడ్డి కీలక పాత్ర పోషించారు. 17 సంవత్సరాల...

ఎన్టీఆర్ వారసుడు ఎవరు? లోకేశ్ వల్లే పార్టీకి నష్టం: బివి రామ్

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిజమైన వారసుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆరా లేదా నారా లోకేశా అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్...

అమరావతి మహిళల కేసు: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌రావు అరెస్ట్

అమరావతి, జూన్ 9: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావును (Journalist Kommineni Srinivas Rao) పోలీసులు అదుపులోకి...

అమరావతిపై అసభ్య వ్యాఖ్యలు: మహిళా కమిషన్ సీరియస్

అమరావతి, జూన్ 9: అమరావతి (Amaravati) గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన వారికి సమన్లు జారీ చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ (Women's Commission) ఛైర్‌పర్సన్ రాయపాటి...

విశాఖకు మంత్రి లోకేష్: పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన

విశాఖపట్నం, జూన్ 9: విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు పెద్ద...

పిఠాపురంలో ఇసుక దందాపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం

అమరావతి, జూన్ 9: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు (illegal sand mining) నిరాటంకంగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే...

ప్రకాశం జిల్లాలో భూకంపం: అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు

ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. నిన్న అర్ధరాత్రి 12:47 గంటల ప్రాంతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ముండ్లమూరు (Mundlamuru) పరిసరాల్లో భూమి స్వల్పంగా కంపించింది....

సముద్రాల సంరక్షణకు విశాఖ తీరంలో ‘క్లీన్‌బీచ్’ కార్యక్రమం

విశాఖపట్నం, జూన్ 8:  ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆర్.కె. బీచ్ (RK Beach) నుండి వై.ఎం.సి.ఎ. (YMCA) వరకు శనివారం ఉదయం 6:00...

అమరావతిపై జోగి రమేష్ వ్యాఖ్యల సారాంశమేంటి?

అమరావతి, జూన్ 8: మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై...