వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు...
The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు...
చిత్తూరు జిల్లాలో ప్రజల సమస్యలకు మేలైన పరిష్కారం చూపడానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిజిఆర్ఎస్ వేదికలో ప్రత్యేక దృష్టి పెట్టి 353 అర్జీలను స్వీకరించారు. వివిధ...
శ్రీ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు ఈ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 65వ సీఆర్డీయే (CRDA) అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారాలను అందించాలని అధికారులను టిటిడి ఈవో అనిల్...
తిరుచానూరులోని టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుచానూరుకు చెందిన డి.సాంబశివరావు 600 గ్రాముల వెండి కాసుల హారాన్ని సోమవారం విరాళంగా అందించారు. ఈ మేరకు...
బర్త్ డే వేడుకలా? వికృత చేష్టలా? ఒంగోలు: రాజకీయాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సహజం. కానీ, ఆ వేడుకలు కాస్తా 'రక్తాభిషేకాలు', 'వ్యూహం' మార్చిన నినాదాలతో హింసాత్మకంగా...
జాతీయ స్థాయి పోలీస్ హాకీ పోటీల్లో తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచి జిల్లా పేరు ప్రతిష్టలు పెంచారు. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ సిటీలో నిర్వహించిన...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో వచ్చిన 412 అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులు ఆదేశించారు. సోమవారం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) వల్ల ఎవరికీ నష్టం లేదని మరోసారి స్పష్టం చేశారు. గోదావరిలో సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని...