ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

‘ఎస్వీబీసీ’ ఇక ఫుల్ హెచ్ డీతో ప్రసారాలు: ఈవో

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారాలను అందించాలని అధికారులను టిటిడి ఈవో అనిల్...

శ్రీనివాస ఆలయానికి భక్తుడి భారీ విరాళం..

తిరుచానూరులోని టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుచానూరుకు చెందిన డి.సాంబశివరావు 600 గ్రాముల వెండి కాసుల హారాన్ని సోమవారం విరాళంగా అందించారు. ఈ మేరకు...

వైఎస్ జగన్ బర్త్ డేపై హోంమంత్రి అనిత’రప్పా.. రప్పా’ కౌంటర్లు!

బర్త్ డే వేడుకలా? వికృత చేష్టలా? ఒంగోలు: రాజకీయాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సహజం. కానీ, ఆ వేడుకలు కాస్తా 'రక్తాభిషేకాలు', 'వ్యూహం' మార్చిన నినాదాలతో హింసాత్మకంగా...

తిరుపతి పోలీసులు చేసిన పనికి వావ్ అనాల్సిందే..

జాతీయ స్థాయి పోలీస్ హాకీ పోటీల్లో తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచి జిల్లా పేరు ప్రతిష్టలు పెంచారు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ సిటీలో నిర్వహించిన...

తిరుపతి ప్రజలకు ఇన్ని కష్టాలా? దేవుడా.!

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో వచ్చిన 412 అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులు ఆదేశించారు. సోమవారం...

బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు స్పష్టత: వివాదంపై మీడియా సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) వల్ల ఎవరికీ నష్టం లేదని మరోసారి స్పష్టం చేశారు. గోదావరిలో సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని...

మా బిడ్డ మరణంపై తప్పుడు కథనాలు వద్దని తండ్రి విజ్ఞప్తి

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను చూడాలని అత్యంత ఉద్వేగంతో వెళ్లిన ఓ యువ అభిమాని అక్కడికక్కడే గుండెపోటుతో మరణించిన ఘటనపై తప్పుడు కథనాలు ప్రచురించొద్దని మృతుడు జయవర్థన్‌రెడ్డి...

దూకుడు పెంచిన జగన్ : వ్యూహం ఏంటి?

జమిలి ఎన్నికల ప్రణాళికేనా? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మళ్లీ దూకుడు పెంచుతోంది. వరుస సమావేశాలు, ప్రజా పరామర్శలతో జగన్ తన...

రాయచోటిలో ఇద్దరు ‘మోస్ట్ వాంటెడ్’ టెర్రరిస్టులు అరెస్ట్

వ్యాపారం ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు.. కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు రాయచోటి, జూలై 2: అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటి పట్టణంలో (Rayachoti town) ఇద్దరు...

ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్

అవమానాలతో విసిగిపోయి ఉద్యోగానికి వీడ్కోలు ఢిల్లీ కార్పొరేట్‌కు మారనున్నట్లు సమాచారం అమరావతి, జూలై 2: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన వేధింపులు ఇప్పుడు...