April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

తొండమనాడులో వైకుంఠ ఏకాదశి వేడుకలు

 శ్రీవారిని దర్శించుకున్న అంజూరు శ్రీనివాసులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తొండమనాడులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభలో...

తుమ్మలగుంటలో వైకుంఠ శోభ

 స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఆలయం...

నారావారిపల్లె ప్రగతి పథం

 క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన భవనాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. త్వరితగతిన...

ఏపీ పోలీసు శాఖలోకి యవ రక్తం

 రాష్ట్రానికి 8 మంది ఐపీఎస్ అధికారుల కేటాయింపు 2023 బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది యువ ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక...

ప్రాజెక్టు ఒకటే.. ప్రభుత్వానికో పేరు ! పోలవరం వేదికగా మళ్ళీ చర్చ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పేర్లు మారిపోవడం ఒక ఆనవాయితీగా మారింది. పాలన మారినా ప్రజల అవసరాలు మారవు, కానీ...

అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు: మదనపల్లె భవిష్యత్తు – సవాళ్లు మరియు విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లెకు మారుస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మదనపల్లెకు జిల్లా హోదా...

కేబినెట్ భేటీలో భావోద్వేగం: రాయచోటి కోసం కన్నీరు పెట్టుకున్న మంత్రి!

అమరావతిలో నేడు (డిసెంబర్ 29, 2025) జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ఒక భావోద్వేగ సన్నివేశానికి వేదికైంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చి, కొత్తగా...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 3 కొత్త జిల్లాల ఏర్పాటు..

అమరావతి అభివృద్ధికి భారీ నిధుల ఆమోదం! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు (డిసెంబర్ 29, 2025) జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం అత్యంత...

అన్నమయ్య జిల్లా లేనట్లే… నియోజకవర్గంగానే మిగలనున్న రాయచోటి

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మదనపల్లె కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తున్న తరుణంలో, భౌగోళికంగా తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు అన్నమయ్య జిల్లాలోని...