ఏపీలో మహిళా సామ్రాజ్యం.. ఇవే!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును, పునర్విభజనతో కలిపి...
The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును, పునర్విభజనతో కలిపి...
తెలుగు రాష్ట్రాల 'ఎర్ర బంగారం' మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. గత కొన్నేళ్లుగా నష్టాలతో సతమతమైన రైతులకు ఈ ఏడాది మార్కెట్ గిట్టుబాటు...
వరుసగా పెరుగుతున్న ధరలతో మాంసం ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. గత వారం రోజుల్లోనే కిలోకు...
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో చర్చి నిర్వహణపై తలెత్తిన వివాదం నేపథ్యంలో వెలువడిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మతం మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes)...
రాజయ్యపేట (అనకాపల్లి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసేలా రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా...
రాష్ట్రంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో...
ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేవలం రెవెన్యూ, పోలీసు జిల్లాలకే పరిమితం కాకుండా, స్థానిక సంస్థల పరిధిలోనూ...
నడివేసవిలో భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉత్తరాంధ్ర...
కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు...
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, నేతల ప్రవర్తనపై వస్తున్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలు జరుగుతున్నా,...