పేదల సొంతింటి కల నెరవేర్చండి: వేమిరెడ్డి
శాసనసభలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేదల గృహ నిర్మాణ సమస్యలపై గళమెత్తారు. గత ప్రభుత్వ తప్పిదాలు, అవినీతి వల్ల నిరుపేదల సొంతింటి కల కలగానే...
The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.
శాసనసభలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేదల గృహ నిర్మాణ సమస్యలపై గళమెత్తారు. గత ప్రభుత్వ తప్పిదాలు, అవినీతి వల్ల నిరుపేదల సొంతింటి కల కలగానే...
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు అస్తవ్యస్తంగా మారాయని, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ...
రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయనగరంలోని ఎంఆర్ విజిఆర్ (MRVGR) పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో...
అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి! దాదాపు 15 ఏళ్లుగా మూతపడి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై కోవూరు...
మహోన్నత నాయకుడు, ఉత్తరాంధ్ర గళం కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సోమవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎర్రన్నాయుడు విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ...
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన ప్రసాదాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. శ్రీవారి ప్రసాదాల తయారీలో వాడే ముడిసరుకుల నాణ్యతను పరీక్షించేందుకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026కు రంగం సిద్ధమైంది. సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని...
తిరుపతి జిల్లాలో గ్రామ పంచాయతీ పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. తిరుపతి గ్రామీణ మండలం పేరుమాళ్లపల్లెలో శనివారం జిల్లా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు తీపి కబురు అందించింది. గత ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా ఫైళ్లను పరిష్కరిస్తూ, మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని విడుదల...
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు, స్థానిక తెలుగుదేశం పార్టీ...