April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

నవోదయ ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 7న 9, 11వ తరగతుల ఎంట్రన్స్ టెస్ట్!

మదనపల్లి, వలసపల్లిలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు.. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ వెల్లడి. పరీక్షా షెడ్యూల్ మరియు కేంద్రాలు: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి...

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ ‘సంక్రాంతి మహోత్సవాలు’

మూడు రోజుల పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, సాంస్కృతిక సందడి! పర్యటన షెడ్యూల్, ముఖ్యాంశాలు మంత్రి పవన్ కల్యాణ్ నేడు (గురువారం) రాత్రికి పిఠాపురం చేరుకుంటారు. రేపటి...

సంక్రాంతి ప్రయాణీకులపై చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు

పండుగ పూట సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు భారీగా ఛార్జీలు పెంచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ రోజుల్లో ఉన్న ఛార్జీల...

రాజముద్రతో భూమికి భద్రత: పలమనేరులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!

జగన్ ఫోటో తొలగించి ప్రజలకు సర్వహక్కులు కల్పించాం.. ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వెల్లడి! భూ యజమానులకు అసలైన భరోసా ప్రజల భూములకు భద్రత...

పోలవరం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నాదెండ్ల మనోహర్

ప్రసిద్ధ శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం! ఆధ్యాత్మిక పర్యటనతో ప్రారంభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

పోలవరం పర్యటన: 2027 మార్చి నాటికి ఫేజ్-1 పూర్తి- సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జనవరి 7, 2026) సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో స్వయంగా...

మిర్చి రైతులకు ‘కూటమి’ భరోసా

 ధరల స్థిరీకరణకు మంత్రి అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్! కోల్డ్ స్టోరేజ్ నిల్వలపై రుణాలు.. 100% ఇ-క్రాప్ నమోదు.. మార్కెట్లలో మౌలిక వసతుల పెంపు! ముందస్తు చర్యలతో ధరల...

చంద్రబాబు ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. రాజమహేంద్రవరం నుంచి నేరుగా దేశ రాజధానికి చేరుకున్న ఆయన, కేంద్ర హోంమంత్రి...

అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్: వడ్డమాను గ్రామసభలో మంత్రులకు రైతుల సెగ!

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం తొలిరోజే ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం...

సోషల్ మీడియా విద్వేషాలపై ఉక్కుపాదం

మంగళవారం అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతోందని...