ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్

చిత్తూరు జిల్లాలో 95% పింఛన్ల పంపిణీ పూర్తి.. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ వివరణ! కీలక అంశాలపై సమీక్ష రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)...

మీడియా పట్ల అధికారుల దర్పం తగదు

తుడా కార్యాలయం ముందు జర్నలిస్టుల భారీ నిరసన! ఏపిజేయఫ్ నేతపై వీసీ మౌర్య దురుసు ప్రవర్తనపై ఆగ్రహం.. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక! అసలేం...

అనంతపురంలో ‘జనసేన’ జోరు: మార్కెట్ యార్డ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో జనసైనికుల భారీ ర్యాలీ!

ముఖ్య అతిథులుగా హాజరైన అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్యే ప్రసాద్. ర్యాలీతో దద్దరిల్లిన అనంతపురం అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన...

చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రజక సంఘం నేతల సంఘీభావం!

రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికావు.. మోహిత్ రెడ్డిని కలిసి ధైర్యం చెప్పిన రజక వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. మర్యాదపూర్వక భేటీ చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్...

మదనపల్లె కోర్టుకు బాంబు బెదిరింపు: ఉలిక్కిపడ్డ అన్నమయ్య జిల్లా..

అన్నమయ్య జిల్లా మదనపల్లె కోర్టులో బాంబు పెట్టినట్లు గురువారం అందిన బెదిరింపు కాల్‌తో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన జిల్లా ఎస్పీ ధీరజ్...

సూళ్లూరుపేటలో పక్షుల పండుగకు సర్వం సిద్ధం

 ఈ నెల 10, 11 తేదీల్లో 'ఫ్లెమింగో వేడుకలు'! విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం.. ఉబ్బలమడుగులో ట్రెక్కింగ్.. నిఘాకు డ్రోన్ల వినియోగం: జిల్లా కలెక్టర్ డాక్టర్...

నవోదయ ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 7న 9, 11వ తరగతుల ఎంట్రన్స్ టెస్ట్!

మదనపల్లి, వలసపల్లిలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు.. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ వెల్లడి. పరీక్షా షెడ్యూల్ మరియు కేంద్రాలు: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి...

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ ‘సంక్రాంతి మహోత్సవాలు’

మూడు రోజుల పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, సాంస్కృతిక సందడి! పర్యటన షెడ్యూల్, ముఖ్యాంశాలు మంత్రి పవన్ కల్యాణ్ నేడు (గురువారం) రాత్రికి పిఠాపురం చేరుకుంటారు. రేపటి...

సంక్రాంతి ప్రయాణీకులపై చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు

పండుగ పూట సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు భారీగా ఛార్జీలు పెంచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ రోజుల్లో ఉన్న ఛార్జీల...

రాజముద్రతో భూమికి భద్రత: పలమనేరులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!

జగన్ ఫోటో తొలగించి ప్రజలకు సర్వహక్కులు కల్పించాం.. ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వెల్లడి! భూ యజమానులకు అసలైన భరోసా ప్రజల భూములకు భద్రత...