పాడి రైతులకు వరం: జిల్లావ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలు – పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్!
చిత్తూరు జిల్లాలోని పాడి రైతుల సంక్షేమం కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు....
