ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

పాడి రైతులకు వరం: జిల్లావ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలు – పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్!

చిత్తూరు జిల్లాలోని పాడి రైతుల సంక్షేమం కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు....

యువతకు సువర్ణావకాశం.. 22న జాబ్ మేళా.. ఎక్కడంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం లభించింది. సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం సహకారంతో భారీ జాబ్...

తిరుపతి కలెక్టరేట్‌లో ప్రజల సమస్యల వెల్లువ: 251 అర్జీలు.. బాధితుల పట్ల కలెక్టర్ మానవీయత!

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బాధితుల పట్ల తన మానవీయతను...

సిగ్నల్ లేని చోటా పోలీసుల నిఘా పక్కా: అన్నమయ్య జిల్లాలో ‘RACE’ వాహనాలు ప్రారంభం!

మారుమూల పల్లెలు, అటవీ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సమస్యలకు చెక్.. అత్యాధునిక సాంకేతికతతో రంగంలోకి దిగిన ఏపీ పోలీస్. మారుమూల ప్రాంతాల్లో ‘కమ్యూనికేషన్ హబ్’.. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి...

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: మదనపల్లి PGRSలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ఆదేశం!

మదనపల్లి కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన లభించింది. జిల్లా రెవెన్యూ అధికారి (DRO)...

బాధితుల వేడుకోలు.. కలెక్టర్ తక్షణ స్పందన

 చిత్తూరు PGRSలో ప్రజా సమస్యల వెల్లువ! చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన 'ప్రజా సమస్యల పరిష్కార...

సమాజ చైతన్యానికి నిదర్శనం వేమన పద్యాలు: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘన నివాళి!

తెలుగు సాహిత్యంలో పామరులకు సైతం అర్థమయ్యేలా సామాజిక సత్యాలను బోధించిన ప్రజాకవి, మానవతావాది యోగి వేమన అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కొనియాడారు. సోమవారం...

Notice: మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ సెగ

 జనవరి 23న విచారణకు హాజరుకావాలని ఆదేశం! ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ...

గొప్ప స్ఫూర్తినింపిన సరస్ మేళా: రూ. 25 కోట్ల విక్రయాలు.. 14 లక్షల మంది సందర్శన!

గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా అత్యంత వైభవంగా సాగిన జాతీయ స్థాయి 'సరస్ మేళా' (అఖిల భారత డ్వాక్రా బజార్) ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. ఈ...

వెనుజులా హెచ్చరిక: విజయసాయిరెడ్డి ‘ఎక్స్‌’ పోస్ట్‌ వెనుక అంతరార్థం ఏమిటి?

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెనుజులా రాజకీయ సంక్షోభాన్ని ఉదహరిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది;...