రాష్ట్ర రాజకీయాల్లో ‘కరీంనగర్’ పవర్ హౌస్
తెలంగాణ రాజకీయ యవనికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు తమదైన ముద్ర వేస్తున్నారు. ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ఇప్పుడు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం...
This category provides comprehensive coverage of Telangana state affairs, including Chief Minister and Cabinet decisions, legislative developments, bureaucracy, regional politics, development projects, and key public issues, presented with context and accountability.
తెలంగాణ రాజకీయ యవనికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు తమదైన ముద్ర వేస్తున్నారు. ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ఇప్పుడు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం...
అసెంబ్లీలో ‘మూసీ’ రచ్చ: 1.5 లక్షల కోట్లా? రూ. 7 వేల కోట్లా? రేవంత్ సర్కార్ను నిలదీసిన కేటీఆర్.. సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్! హైదరాబాద్: తెలంగాణ...
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మరోసారి హైవోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నా, ఎక్కడో ఒక వెలితి కనిపిస్తోంది. సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతున్నప్పటికీ.. రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు ఆశించే ఆ...
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) వడ్డీ లేని రుణాల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం...
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా మహిళా సంఘాలకు అందజేసిన రుణాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై...
విపక్షాల విమర్శల మధ్య సర్కార్ అడుగులు! తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను ప్రజల ముంగిటకే తీసుకెళ్లడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్...
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఫిరాయింపుల పర్వంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరుల దోపిడీ పెరిగిపోయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన...
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రాబోయే మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాలను నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్...