బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. దేశ రాజకీయాలను ఉగ్రవాదుల చేతుల్లో పెట్టేశారని మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు. జాతీయ విలువల్ని...
PY Reddy
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించిన పంచాయితీ! కేరళలో ‘పాకిస్తాన్ ముక్కు’ విపరీతమైన చర్చ జరుగుతోంది. దానిని పీకి పారేయాలని అక్కడ జనం కోరుతున్నారు. పాకిస్తాన్...
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ముప్పై యేళ్ళ తరువాత ఓ ఇంటివాడయ్యాడు....
కేంద్రానికి విన్నవించిన చంద్రాబాబు రక్షణ రంగంలో భారతదేశం నూతన శకానికి అంకురార్పణ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత ప్రణాళికలు...
వదంతులు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో..నిజం అంతే నిదానంగా నిలకడమీద తెలుస్తుంది. ఇది చాలు పాకిస్తాన్ సైన్యానికి ఆ మధ్య సమయంలోనే తమపై...
మహారాష్ట్ర-రాజస్థాన్లో వేగంగా కేసులు కరోనా కేసుల నమోదుతో దేశం మరోసారి గజగజలాడుతోంది. గతంలో ఎదుర్కొన్న మహమ్మారి మళ్లీ కాస్త రూపం మార్చుకుని విరుచుకుపడడానికి...
బీఎన్పీ–యునూస్ భేటీ, మూడు ముఖ్య డిమాండ్లు ఎన్నికలు, మార్పులు, మంత్రివర్గ పునర్నిర్మాణం బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఎన్నికల సమీపంతో బంగ్లాదేశ్...
ప్రాణాలతో బయటపడ్డ 24 మంది సిబ్బంది ఓడిశా తీరాన్ని ఆనుకుని ఉన్న సముద్రంలో ఆదివారం తెల్లవారుఝామున ఒక్కసారిగా ఓ భారీ వాణిజ్య ఓడ...
తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిపోయింది. శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించేందుకు ఏకంగా 90,211 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తిశ్రద్ధతో...
మింటో రోడ్డులో మునిగిన కార్లు ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రయాణికులకి సూచనలు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం ఉదయం...