March 31, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో వానల జోరు

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మేఘాల చలువలో వేసవి వేడి తగ్గి పరిసరాలు చల్లబడుతున్నాయి. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు...

కూటమి అధికారానికి యేడాది : సంక్షేమ పథకాలతో పండుగ వాతావరణం

ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన వేళ, ‘తల్లికి వందనం’ (Salute to Mother) పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో సంబరాల వాతావరణం నెలకొంది. 67...

చర్చలు కుదరకపోతే యుద్ధమే – ఇరాన్ హెచ్చరిక

చర్చలు విఫలమైతే అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యం (military bases), ఒమన్ చర్చల ముందు ఉద్రిక్తతలు (tensions) తారాస్థాయికి చేరిన వేళ, అమెరికాతో పరమాణు ఒప్పందంపై కొనసాగుతున్న...

హనీమూన్ హత్యను ఒప్పుకున్న సోనం

పశ్చిమ జైంతియా హిల్స్‌లో హనీమూన్ సందర్భంగా తన భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై సోనం రఘువంశీ (Sonam Raghuvanshi) పోలీసుల...

గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్!

రాజమండ్రి, జూన్ 11: ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాల పుణ్యక్షణం కోసం ప్రజల ఉత్సాహం పెరుగుతోంది. తాజా అధికార ప్రకటన మేరకు 2027 జూలై...

జర్నలిస్టుపై కాల్పులు – లాస్ ఏంజిల్స్‌ ఆందోళనల్లో పోలీసుల దుశ్చర్య

అక్రమ వలసదారుల తనిఖీలపై చెలరేగిన నిరసనలు లైవ్ కవరేజ్‌లో ఉన్న జర్నలిస్టుపై కాల్పులు లాస్ ఏంజిల్స్‌, జూన్ 11: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో అక్రమ వలసదారులపై federal...

మాటలు కాదు.. పనితీరుపై శ్రద్ధ పెట్టండి – మంత్రులతో ప్రధాని

కేబినెట్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు ప్రజలకు మంత్రిత్వ శాఖ విజయాలను పంచండి  న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక...

కనీస మద్ధతు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం: జగన్

పొగాకు రైతుల కోసం పోరాటానికి సిద్ధం అంటున్న జగన్ రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం పొదిలి,  జూన్ 11 : ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు...

కేసీఆర్ విచారణ ముగిసింది

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్, మాజీ సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విచారించింది. ఇది విచారణలో కీలక మలుపుగా మారింది. హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత,...

చైనా: పెళ్ళిళ్లు చేసుకోండి… పిల్లల్ని కనండి బాబోయ్…!

జనాభా రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు అక్కడ పెళ్ళికాని ప్రసాదులే ఎక్కువ. ఒకవేళ పెళ్ళి చేసుకున్నా, ఒకరికంటే ఎక్కువ మందిని కనేందుకు ఇష్టపడరు. కానీ, తగ్గుతున్న జనాభాతో ఆదేశం...