May 14, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

దూకుడు పెంచిన జగన్ : వ్యూహం ఏంటి?

జమిలి ఎన్నికల ప్రణాళికేనా? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మళ్లీ దూకుడు పెంచుతోంది. వరుస సమావేశాలు, ప్రజా పరామర్శలతో జగన్ తన...

అందరికీ ఆయుధాలు ఇవ్వలేం: పెంటగాన్ స్టాప్

వాషింగ్టన్, జూన్ 20: ఉక్రెయిన్‌కు అమెరికా పంపే ఆయుధాలపై పునఃపరిశీలన చేపడుతున్న పెంటగాన్, కొంతమేరకు ఆయుధాల పంపిణీని నిలిపివేసింది. ఇది అమెరికా జాతీయ రక్షణ ప్రయోజనాలకు వ్యతిరేకం...

ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ: ఘనాలో ఘన స్వాగతం!

30 ఏళ్ల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధాని.. జాన్ మహామాతో భేటీ న్యూఢిల్లీ, జూలై 2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)...

రాయచోటిలో ఇద్దరు ‘మోస్ట్ వాంటెడ్’ టెర్రరిస్టులు అరెస్ట్

వ్యాపారం ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు.. కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు రాయచోటి, జూలై 2: అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటి పట్టణంలో (Rayachoti town) ఇద్దరు...

ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్

అవమానాలతో విసిగిపోయి ఉద్యోగానికి వీడ్కోలు ఢిల్లీ కార్పొరేట్‌కు మారనున్నట్లు సమాచారం అమరావతి, జూలై 2: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన వేధింపులు ఇప్పుడు...

సుపరిపాలనలో తొలి అడుగు: దేవపట్లలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు, టీడీపీ జెండా ఆవిష్కరణ సంబేపల్లి, జూలై 2: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రవేశపెట్టిన "సుపరిపాలనలో తొలి...

‘తప్పు చేస్తే తోక కట్ చేస్తా’: చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

ల్యాండ్ రికార్డులు మార్చేశారు, భూములు దోచుకున్నారు వైసీపీపై నిప్పులు చెరిగిన సీఎం కుప్పం, జూలై 2: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu)...

ఏపీలో అక్కడే కూర్చుని తాగుతూ…….నే ఉండవచ్చు!

మద్యం షాపుల వద్దే పర్మిట్ రూమ్‌లకు గ్రీన్ సిగ్నల్! సెప్టెంబర్ నుంచి అమలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (Coalition...

పాకిస్తాన్‌పై పంజా విసిరిన భారత్ – తులబుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ

భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న జల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై (Indus Waters Treaty) భారత్ తన...

యోగా ప్రపంచాన్ని కలిపింది, భారత్ గర్వపడే రోజు: మోదీ

విశాఖపట్నం, జూన్ 21: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో జరిగిన 'యోగాంధ్ర 2025' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగా కోట్ల మంది జీవితాలను...