March 11, 2026

Dr. P Y Reddy, Edttor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

పాకిస్తాన్ సైన్యాధిపతి – ట్రంప్ భేటీ– వైట్ హైజ్‌లో విందు

వాషింగ్టన్‌, జూన్ 16: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ అమెరికా వెళ్ళాడు. ఆ దేశ ప్రధానికి పిలుపు రాకపోయినా, సైన్యాధక్షుడి హోదాలో ఆసిమ్ మునీర్...

ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే… పాకిస్తాన్‌ ద్వారా ప్రతీకారం : ఇరాన్

టెహ్రాన్, జూన్ 17:  ఇజ్రాయెల్ తమపై అణు దాడికి దిగితే పాకిస్తాన్ ద్వారా అణు ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ మోహ్సెన్ రెజాయీ...

శ్రీవారి దర్శన వివరాలు: రద్దీ కొనసాగుతోంది

తిరుమల, జూన్ 17: నిన్న, జూన్ 16, 2025న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 84,681 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తుల్లో 35,261...

భారత అణు సామర్థ్యం: పాకిస్తాన్ కంటే ముందు, చైనాకు వెనుకబడి

న్యూఢిల్లీ, జూన్ 17: అణ్వాస్త్రాలలో ఎవరు మేటి? ఎవరి వద్ద ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి? అనే అంశాలపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) అనే...

విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్‌లు లభ్యం, దర్యాప్తు ముమ్మరం

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటన తర్వాత, ఎయిర్ ఇండియా విమానం AI171కి సంబంధించిన వాయిస్ రికార్డర్ లభ్యం కావడంతో దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనలో 279 మంది మరణించగా,...

మూడేళ్ళలో గంగానగర్‌కు ఇండస్‌ నీరు

ఇండస్‌ నీరు గంగానగర్‌ వరకు మూడుేళ్లలో చేరుతుంది. ఒక్కొద్దు నీటి కోసం పాకిస్తాన్‌ విలవిలలాడుతుంది అని అమిత్‌ షా హెచ్చరిక చేశారు. మధ్యప్రదేశ్‌ లో బీజేపీ శాసనసభ్యుల...

అణు ఉద్రిక్తతలు పెరిగితే గల్ఫ్ భారతీయులకు గండం

ఇజ్రాయెల్-ఇరాన్ అణు ఘర్షణ ముప్పు మోస్తే, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న 8 మిలియన్ల మంది భారతీయుల భద్రత తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది కేవలం...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్! రూ.కోటితో పాటు అదనంగా..

అహ్మదాబాద్‌లో  జరిగిన ఎయిర్ ఇండియా  విమాన ప్రమాదంలో  మరణించిన వారి కుటుంబాలకు టాటా గ్రూప్   తమ ఎక్స్‌గ్రేషియాను   పెంచింది. మొదట ప్రకటించిన $1 కోటితో పాటు, అదనంగా...

ఐరన్ డోమ్ ఏమయ్యింది? : ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి

టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కార్యాలయంపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి నేరుగా దూసుకురావడంతో, ప్రపంచంలోనే అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలలో (Air defence systems)...

డెక్కన్‌ గ్రాసైల్‌ స్కింక్‌: తిరుమల అడవుల్లో పామును పోలిన అరుదైన జీవి

తిరుమల శేషాచలం అడవుల్లో పామును పోలి ఉండే అరుదైన కొత్త జాతి జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త జాతి స్కింక్‌కు (నలికిరి) ‘డెక్కన్‌ గ్రాసైల్‌ స్కింక్‌’ ...