April 24, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

రికార్డుల వేటలో వెండి.. కేజీ ధర రూ.2.37 లక్షలు దాటి జయహో!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త గరిష్టాలను తాకుతూ రికార్డులను తిరగరాస్తోంది....

ప్రాచీన విజ్ఞానాన్ని యువతకు అందించాలి.. తిరుపతిలో సీఎం చంద్రబాబు పిలుపు!

భారతీయ సంస్కృతి, పురాణాల్లోని విజ్ఞానాన్ని యువతకు బోధించాల్సిన బాధ్యత మనపై ఉందని, రామరాజ్య స్థాపన మరియు ప్రాచీన విజ్ఞానమే మనకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

నల్లకుంటలో దారుణం.. పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త!

హైదరాబాద్‌లోని నల్లకుంటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో కళ్లు మూసుకుపోయిన ఓ భర్త, తన కన్నపిల్లల ముందే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు....

ముంబై వెడ్డింగ్‌లో హృతిక్ రోషన్ హంగామా.. కొడుకులతో కలిసి స్టెప్పులు!

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన డ్యాన్స్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు. తన కజిన్ వివాహ వేడుకలో ఇద్దరు కొడుకులతో కలిసి ఆయన వేసిన...

పరువు కోసం కన్న కూతురునే కడతేర్చిన తల్లిదండ్రులు!

కన్నకూతురు పరువే మిన్న అనుకున్నారు. ఆ తల్లిదండ్రులు... ఎన్నిమార్లు చెప్పిన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నవమాసాలు మోసి కన్న తల్లి విషమివ్వగా....

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన ‘సిట్’ విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు!

తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై సిట్ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జరిగిన...

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా ప్రతీకారం.. బాంబులతో విరుచుకుపడ్డ ట్రంప్!

నైజీరియాలో క్రైస్తవుల ఊచకోతకు పాల్పడిన ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం పిడుగులా విరుచుకుపడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఈ మెరుపు దాడుల్లో భారీ సంఖ్యలో...

అమరావతిలో ‘ఐకానిక్’ భవనాలు.. హైకోర్టు నిర్మాణానికి తొలి అడుగు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. న్యాయ వ్యవస్థకు తలమానికంగా నిలిచే హైకోర్టు భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది....

విగ్రహం కూల్చివేత.. థాయ్‌లాండ్ వింత వివరణపై భారత్ సీరియస్!

థాయ్‌లాండ్‌లో ఒక హిందూ దైవ విగ్రహాన్ని కూల్చివేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, అది కేవలం ఒక 'అలంకార వస్తువు'...

మైసూరు ప్యాలెస్ వద్ద విషాదం.. బెలూన్ సిలిండర్ పేలి ఒకరి మృతి!

కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మైసూరు ప్యాలెస్ సమీపంలో బెలూన్లలో గ్యాస్ నింపే సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....