May 14, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

టెలికాం సంక్షోభం: ప్రభుత్వం ముందు జాగ్రత్త!

ప్రత్యామ్నాయంగా వోడాఫోన్ ఐడియా గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట: వినియోగదారుల ప్రయోజనం జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలు మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరిన వేళ, వొడాఫోన్ ఐడియా పతనం కాకుండా...

హైవేల నిర్మాణానికి భారీ నిధులు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

దేశంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రూ.20,668 కోట్లతో రెండు కీలక హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల విప్లవం:...

రెడ్ లైన్: యెమెన్‌పై సౌదీ దాడులు.. యూఏఈకి హెచ్చరిక!

అరబ్ మిత్రదేశాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు యెమెన్ యుద్ధక్షేత్రంలో సౌదీ అరేబియా మారుస్తున్న వ్యూహాలు. మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎప్పుడూ మిత్రపక్షాలుగా ఉండే సౌదీ అరేబియా,...

భారత్-పాక్ యుద్ధం నేనే ఆపినా! ఎవ్వరు నమ్మరేందివయ్యా…!!: ట్రంప్

నెతన్యాహుతో ట్రంప్ భేటీ - పాత జ్ఞాపకాల ప్రస్తావన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి మరియు భారత్-పాక్...

ఐఐటీ కాన్పూర్‌కు ‘శిష్యుల’ రూ.100 కోట్ల ‘గురుదక్షిణ’

తమకు విద్యాబుద్ధులు నేర్పిన సంస్థపై మమకారంతో 2000 బ్యాచ్ ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ విద్యా సంస్థ...

అయోధ్యలో అడుగడుగునా నిఘా.. భద్రత కట్టుదిట్టం!

నూతన సంవత్సరం మరియు ప్రాణ ప్రతిష్ఠ ద్వాదశి వేడుకల నేపథ్యంలో అయోధ్య నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకలు మరియు రామమందిర ప్రాణ...

బంగ్లాదేశ్‌లో భయాందోళనలో భారతీయ వైద్య విద్యార్థులు..

ప్రాణభయం నీడలో గుర్తింపు దాస్తూ విలవిల! బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ హింసాత్మక పరిణామాలు అక్కడ చదువుకుంటున్న భారతీయ వైద్య విద్యార్థులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి....

గాంధీ విగ్రహంపై టెక్సాస్ మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు!

'భారతీయులు ఎక్కువయ్యారంటూ' రచ్చ.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక మహిళ మహాత్మా గాంధీ విగ్రహంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. టెక్సాస్‌లోని ఒక...

టీడీపీ వర్సెస్ వైసీపీ.. జంతు బలులపై రాజకీయ రచ్చ!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ వివాదానికి దారితీశాయి. పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ నాయకులు జగన్ పుట్టినరోజు...

తూ. గో. టీడీపీలో అసహనం… హవ్వ..! వలస నేతకు పట్టమా?

తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోసిన సీనియర్...