March 31, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

మైసూరు ప్యాలెస్ వద్ద విషాదం.. బెలూన్ సిలిండర్ పేలి ఒకరి మృతి!

కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మైసూరు ప్యాలెస్ సమీపంలో బెలూన్లలో గ్యాస్ నింపే సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....

నేరస్థుడికి బెయిల్..: ఉన్నావ్ ఘటనపై రాహుల్ ఫైర్

ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బెయిల్ మంజూరు చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. బాధితులను నేరస్థులుగా చూస్తారా...

హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

హెచ్1బీ, హెచ్4 వీసా అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవుతుండటం, వీసా స్టాంపింగ్ ఆలస్యం కావడం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా...

ప్రేమికుడు ఇంటి ముందు యువతి ఆందోళన

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి, తన ప్రేమికుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన జగ్గయ్యపేట పట్టణంలో కలకలం రేపింది. జగ్గయ్యపేట...

రాజౌరీ మిలిటరీ క్యాంప్‌లో విషాదం.. కాల్పుల్లో ఆర్మీ మేజర్ మృతి!

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉన్న సైనిక శిబిరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక మేజర్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం...

శివాజీకి అనసూయ ఘాటు కౌంటర్.. “అతనొక నార్సిసిస్ట్”!

మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారింది. శివాజీ క్షమాపణలు చెప్పినా, పశ్చాతాపపడ్డా చాలా మంది ఆయననపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రముఖ...

మెడికల్ కాలేజీల టెండర్లపై  తగ్గేదేలే! : బాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పీపీపీ మోడ్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజలకు...

హైదరాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా.. 11 మంది అరెస్ట్!

హైదరాబాద్‌లో శిశువులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ.15 లక్షలకు ఒక్కో బిడ్డను అమ్ముతున్న 11 మందిని అరెస్ట్ చేసి, ఇద్దరు...

పాప్‌కార్న్ రేట్లపై తేజ ఫైర్.. సామాన్యుడికి సినిమా దూరం!

థియేటర్లలో తినుబండారాల ధరలు టికెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉండటంపై దర్శకుడు తేజ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది చిత్ర పరిశ్రమను దెబ్బతీస్తోందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

రఘురామ వర్సెస్ సునీల్ కుమార్.. డీజీపీ ముందుకు చేరిన ‘డిస్మిస్’ రగడ!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరియు ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న...