March 30, 2026

Murali, Hyderabad

టంగ్… టంగ్…టంగ్ : నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

విద్యార్థులకు పాఠశాల పిలుపు: సెలవులకు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నం. విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాఠశాలల్లో గ్రాండ్ వెల్‌కమ్‌కు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. విద్యార్థుల (students)...

కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు – సీఎం రేవంత్

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువులని ధ్వజమెత్తిన సీఎం న్యూఢిల్లీ, జూన్ 11: తాను సీఎం‌గా ఉన్నంత...

మంగ్లీ పుట్టినరోజు పార్టీ వివాదాస్పదం – డ్రగ్స్ కలకలం

వేడుకల్లో గంజాయి కలకలం పలువురికి Drug Test పాజిటివ్ హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు (Birthday celebrations) డ్రగ్స్ వ్యవహారంతో వివాదంలోకి తగిలాయి....

ఢిల్లీ పర్యటనలో కీలక చర్చలు – శాఖలపై క్లారిటీ

రేవంత్–ఖర్గే–రాహుల్ భేటీతో వేడి రాజకీయం మంత్రుల శాఖలతో పాటు టీపీసీసీ కూర్పుపై చర్చలు ఊపందుకున్నాయి న్యూఢిల్లీ:తెలంగాణలో ఇటీవల క్యాబినెట్ విస్తరణ (cabinet expansion) అనంతరం నూతన మంత్రుల...

ఈఏపీసెట్ కౌన్సెలింగ్ జూలై మొదటి వారం నుంచి ప్రారంభం

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణలో ఈఏపీసెట్ (EAPCET) ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వచ్చే నెల జూలై మొదటి వారం నుంచి కౌన్సెలింగ్ (Counselling) ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉన్నత...

తెలంగాణకు భారీ వర్ష సూచన: వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 11: ఉత్తరప్రదేశ్ నుండి బంగాళాఖాతానికి ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పునరుద్ధరమవుతున్నాయి. వాయువ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌ఘడ్, మధ్య ఒడిశా మీదుగా...

గాలి జనార్థన్ రెడ్డికి హైకోర్టులో ఊరట

ఓబుళాపురం కేసులో శిక్ష సస్పెన్షన్, బెయిల్ మంజూరు హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలకు మార్గం హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో (Obulapuram Mining Case) గాలి జనార్ధన్‌రెడ్డికి...

కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రెడీ… పొలిటికల్ హీట్

హైదరాబాద్, జూన్ 9:కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో అవకతవకలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఈసారి కమిషన్ ముందు హాజరయ్యే కీలక...

బాలకృష్ణ భావోద్వేగ ప్రసంగం: “అవును నాకు పొగురే…!”

హైదరాబాద్, జూన్ 10: తన 65వ పుట్టినరోజు సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ మంగ‌ళ‌వారం తన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి...

జాతీయ పసుపు బోర్డు త్వరలో ప్రారంభం- అమిత్ షాకు ఆహ్వానం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు (National Turmeric...