April 20, 2026

Murali, Hyderabad

కోర్టు గ్రీన్ సిగ్నల్: బాక్సాఫీస్ వద్ద ‘రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి బరిలో నిలిచిన భారీ బడ్జెట్ చిత్రాలకు తెలంగాణ హైకోర్టు ఊరటనిస్తూ కీలక తీర్పు వెల్లడించింది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మరియు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవర...

ఒకే చితిపై తండ్రీకొడుకులు: పెద్దపల్లి జిల్లాలో గుండెలు పిండేసే విషాదం!

 విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచిన ఘటన పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇల్లంత నిశబ్దంగా...

నిజామాబాద్ జిల్లాలో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

ఇజ్రాయెల్ నుంచి తమ్ముడి ఫిర్యాదుతో వీడిన మిస్టరీ! గుండెపోటుగా నమ్మించి అంత్యక్రియలు.. మెడపై గాట్లే నిందితురాలి బండారం బయటపెట్టాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పక్కా ప్లాన్‌తో...

అమెరికాలో భారతీయ మహిళ హత్య.. ఎలా జరిగిందంటే…?

అమెరికాలోని మెరీలాండ్‌లో నివసిస్తున్న భారతీయ మహిళ తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు...

చిలుకల మారణహోమం: విషపూరిత గింజలు తిని 200 పక్షుల మృతి.. విస్తుపోయే నిజాలు

పచ్చని ప్రకృతిలో విషాదం.. పొలాల్లో కుప్పలుగా పడి ఉన్న చిలుకల మృతదేహాలు. ​విషపూరిత ఆహారమే మృత్యుపాశం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి ​ప్రకృతి ప్రేమికులను కలిచివేసే అత్యంత విషాదకరమైన...

హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్: గంజాయి కేసులో సుధీర్ రెడ్డి!

నానక్‌రామ్‌గూడలో పోలీసుల మెరుపు దాడులు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన ఎమ్మెల్యే తనయుడు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు...

సీబీఐ అధికారుల వేషంలో భారీ దోపిడీ: రూ. 50 లక్షల నగదు, బంగారం అపహరణ

యూపీలో సినిమా ఫక్కీలో దారుణం.. ఐదుగురు సభ్యుల ముఠా హల్‌చల్. నిమిషాల్లో దోపిడీ సిబిఐ అధికారులమంటూ దర్జాగా ఇంట్లోకి వచ్చారు. ఐడీ కార్డులు చూపి, ఎక్కడి వాళ్ళు...

హరీష్ రావుపై కవిత అటాక్: అవినీతి మరకల ఆరోపణ

బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదర సమానుడైన హరీష్ రావును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో...

బీఎస్‌ఎన్‌ఎల్ గుడ్ న్యూస్.. VoWiFi సేవలు ప్రారంభం!

నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా స్పష్టమైన కాల్స్ మాట్లాడుకునేలా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వైఫై కాలింగ్...

ఇండోర్‌లో కలుషిత నీరు: 11 మంది మృతి, 1400 మందికి తీవ్ర అస్వస్థత

మధ్యప్రదేశ్‌లోని భగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత తాగునీటి కారణంగా 1,400 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా, 11 మంది ప్రాణాలను కోల్పోయారు, చాలా మందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు...