March 10, 2026

Appala Naidu, Reporter Vizag

విశాఖకు మంత్రి లోకేష్: పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన

విశాఖపట్నం, జూన్ 9: విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు పెద్ద...

సముద్రాల సంరక్షణకు విశాఖ తీరంలో ‘క్లీన్‌బీచ్’ కార్యక్రమం

విశాఖపట్నం, జూన్ 8:  ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆర్.కె. బీచ్ (RK Beach) నుండి వై.ఎం.సి.ఎ. (YMCA) వరకు శనివారం ఉదయం 6:00...

సింహాచలంలో స్వాతి హోమం: భక్తుల కోలాహలం!

విశాఖపట్నం, జూన్ 8: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనృసింహ స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆదివారం సింహగిరి భక్తులతో నిండిపోయింది. భక్తుల...

అమరావతి మహిళలపై చేసిన నీచ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఆగ్రహం

విశాఖపట్నం: జూన్ 7 ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక పత్రిక రంగంలో జరిగిన ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం...

అల్లూరిలో విషాద ఘటన – చెరువులో పడి ముగ్గురు మృతి

గంగావలస (అల్లూరి జిల్లా), జూన్ 7: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయితీ పరిధిలోని గంగావలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకం...

రాష్ట్రపతి పర్యటన వాయిదా: గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం కూడా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన వాయిదా విశాఖపట్నం, జూన్ 07 : ఈ నెల 10న విశాఖపట్నానికి రావాల్సిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi...

బీజాపూర్ ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోయిస్టులు మృతి

కీలక మావోయిస్టుల మృతి ఏడు  మృతదేహాలు స్వాధీనం విశాఖపట్నం, జూన్ 07, 2025: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఇంద్రావతి నేషనల్ పార్క్ (Indravati National Park) పరిధిలో మావోయిస్టులు...

తాజా వార్తలు: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూత

విశాఖపట్నం, జూన్ 7: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు (TDP President), గాజువాక ఎమ్మెల్యే అయినటువంటి  పల్లా...

ఓవర్‌టైం వేతనాలపై కార్మికుల హర్షం! థాంక్స్ టు పల్లా

విశాఖపట్నం, జూన్ 7:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ (cabinet) ఇటీవల 75 నుంచి 144 గంటల ఓవర్‌టైం (overtime) వేతనాలకు ఆమోదం తెలపడంపై కార్మిక వర్గాలు హర్షం...

జీవీఎంసీ నిధులపై కేకే రాజు డిమాండ్!

విశాఖపట్నం, జూన్ 7:  జీవీఎంసీ పరిధిలోని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లకు (corporators) ఆయా వార్డుల అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని  విశాఖపట్నం జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్...