June 13, 2026

Special Correspondent

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లాలో 14 మంది సజీవదహనం

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన Road Accident చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు,కంకర లోడుతో...

TRAI strict rules for Telecom: ఇకపై 30 రోజుల రీచార్జ్ ప్లాన్ తప్పనిసరి!

మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం (Telecom) రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో...

మతం మారితే.. ‘No SC Status’ : Supreme Court

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో చర్చి నిర్వహణపై తలెత్తిన వివాదం నేపథ్యంలో వెలువడిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మతం మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes)...

తమిళనాడు ఎన్నిలు: సీట్ల సర్దుబాటుపై ముదురుతున్న ఉత్కంఠ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ, రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏప్రిల్...

దేశంలో పెట్రో బాంబ్: ప్రీమియం పెట్రోల్ ధరలు భారీగా పెంపు!

​లీటరుకు రూ.2.35 వరకు పెంచిన చమురు సంస్థలు.. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం! ​పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారతీయ వాహనదారులపై ప్రభావం చూపడం ప్రారంభించాయి....

ఇరాన్ కొత్త నేతలే టార్గెట్: అమెరికా భారీ రివార్డు.. ఇప్పటికే ఇద్దరు హతం!

అమెరికా ప్రభుత్వం ఇరాన్‌లోని కీలక ఉన్నతాధికారుల కోసం భారీ నజరానా ప్రకటించింది. ట్రంప్ ప్రభుత్వం మార్చి 15, 2026న ఆరుగురు సీనియర్ ఇరాన్ నేతల ఆచూకీ తెలిపిన...

Iran Gass Field ‘సౌత్ పార్స్’పై ఇజ్రాయెల్ దాడి వ్యూహం.. అమెరికా పాత్రేంటి?

వాషింగ్టన్/టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన అత్యంత భారీ సహజ వాయువు క్షేత్రం (Natural Gas Field) 'సౌత్ పార్స్'పై దాడి చేసేందుకు...

బెంగాల్ పాలిటిక్స్‌లో ‘బిగ్ ఫైట్’: మమతను ఆమె గడ్డపైనే సవాల్ చేస్తున్న సువేందు..

ఏళ్ల అనుబంధం నుండి 2026 యుద్ధం వరకు.. విశ్లేషణ! పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ భావోద్వేగాలు, వ్యక్తిగత వైరం, సిద్ధాంతపరమైన పోరాటాల కలయికగా ఉంటాయి. కానీ 2026...

టీఎంసీ అభ్యర్థుల ఎంపిక: 74 మంది ఎమ్మెల్యేలపై వేటు.. కొత్త ముఖాలకు ఛాన్స్!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ రణక్షేత్రం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన అభ్యర్థుల జాబితాను...

పాక్ మారణహోమం: కాబూల్ ఆసుపత్రిపై వైమానిక దాడి.. 400 మంది రోగులు దుర్మరణం!

కాబూల్/ఇస్లామాబాద్: పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీశాయి. సోమవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు