March 10, 2026

Appala Naidu, Reporter Vizag

నచ్చకపోతే సినిమాలు చూడకండి! ప్రకాష్ రాజ్

సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన సిఐటియు (CITU) మహాసభల్లో పాల్గొన్న...

టెకీ నుంచి గంజాయి స్మగ్లర్ వరకు.. ఏపీలో యువతను మింగేస్తున్న మత్తు కోరలు!

ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు కేవలం నిరక్షరాస్యులు, నేరచరితులు మాత్రమే ఈ రొంపిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన...

దువ్వాడ హత్యకు కుట్ర జరుగుతోందా? అర్థరాత్రి హైవేపై ఎమ్మెల్సీ సంచలన సవాల్!

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ అర్థరాత్రి వేళ జాతీయ రహదారిపైకి వచ్చి చేసిన...

కాడి కట్టి… మేడి పట్టి… మెరకదున్ని.. చేలో హోంమంత్రి అనిత

హోం మంత్రి అనిత ఏరువాక పౌర్ణమి వేడుకల్లో  రైతులకు డ్రోన్ లాంచ్, విత్తనాల పంపిణీ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని గెడ్డపాలెం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి...

మహిళలపై అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

విశాఖపట్నం, జూన్ 9:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా మహిళలపై అఘాయిత్యాలు, rapes, హత్యలు ఆగకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా...

ఫ్యాక్టరీల సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని బీఎంఎస్ డిమాండ్

విశాఖపట్నం, జూన్ 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదించిన ఫ్యాక్టరీల సవరణ బిల్లు 2025ను వెంటనే వెనక్కు తీసుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) డిమాండ్ చేసింది....

యోగాపై అవగాహన పెంపునకు ప్రభుత్వంతో టెక్ సంస్థల ఒప్పందం

విశాఖపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యోగా శిక్షణ అందించేందుకు రెండు ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో...

ఐపీఎల్ వ్యాపారం ఆపండి: ఆన్లైన్ బెట్టింగ్‌పై ఎ.ఐ.వై.ఎఫ్ బహిరంగ నిరసన

విశాఖపట్నం: అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను రద్దు చేయాలంటూ నిరసన...

కార్గో ఎయిర్‌పోర్ట్‌ వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణకు నిర్ణయం

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్ (Cargo Airport) కు వ్యతిరేకంగా లక్ష మంది నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించారు....

ఎన్టీఆర్ వారసుడు ఎవరు? లోకేశ్ వల్లే పార్టీకి నష్టం: బివి రామ్

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిజమైన వారసుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆరా లేదా నారా లోకేశా అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్...