తిరుమల ప్రసాదాల స్వచ్ఛతకు ‘హైటెక్’ రక్షణ
కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు...
కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు...
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్స్ విభాగం వైద్యులు అద్భుతం చేశారు. కేవలం 28 వారాలకే (7వ నెలలో) జన్మించిన చిన్నారికి అత్యాధునిక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి...
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, నేతల ప్రవర్తనపై వస్తున్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలు జరుగుతున్నా,...
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల అయిన విశాఖపట్నం రైల్వే జోన్ (సౌత్ కోస్ట్ రైల్వే) కార్యకలాపాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కేంద్ర...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ తనదైన పనితీరుతో కొత్త ఒరవడిని సృష్టిస్తుండగా, అదే స్థాయిలో రాణించలేక సొంత పార్టీ ఎమ్మెల్యేలు తడబడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు...
రోజంతా మన భారమంతా మోసే పాదాల సంరక్షణను మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. దీనివల్ల పాదాలు రంగు మారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బ్యూటీ...
చెన్నై సూపర్ కింగ్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ, సీఎస్కేతో తన బంధాన్ని కొనసాగిస్తున్న ధోనీ.. ఈ...
ఖతార్లోని అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రం రాస్ లఫాన్పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ప్రపంచ ఇంధన మార్కెట్ అతలాకుతలమైంది. ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ...
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ‘కామాఖ్య’ టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మై ఫిల్మ్...
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో తమ న్యాయమైన డిమాండ్ల కోసం కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 22వ రోజుకు చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. తిరుపతిలోని...