May 10, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

ఇంటర్ పరీక్షలకు పోలీసుల పహారా

అన్నమయ్య జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎస్పీ ధీరజ్...

అజేయ జట్ల అమీతుమీ: నేడు పోరు

టీ20 ప్రపంచకప్‌లో నేడు అత్యంత ఆసక్తికరమైన సమరానికి వేదిక సిద్ధమైంది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్‌-8 దశలో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని...

ఏపీలో రేపటి నుంచే పరీక్షలు.. ‘నిమిషం’ నిబంధన వర్తింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026కు రంగం సిద్ధమైంది. సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని...

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఘనవిజయం

భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు అజేయ రికార్డుకు బ్రేక్ వేస్తూ టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది....

అభివృద్ధి పథంలో చిత్తూరు: ఎంపీ, ఎమ్మెల్యే

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వెల్లడించారు....

ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కాలేజీలో తిరుపతి పోలీసుల భరోసా

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలోని ఎస్‌జిఎస్...

సుందర తిరుపతి నిర్మాణంలో భాగస్వాములు కావాలి:  కమిషనర్

తిరుపతి నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య కోరారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా...

క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు: స్విమ్స్‌లో ఘనంగా 8వ వార్షిక ఛైర్ ఒరేషన్

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) రేడియేషన్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం 8వ వార్షిక ఛైర్ ఒరేషన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. క్యాన్సర్...

అంతర్జాతీయ స్థాయికి చిత్తూరు నగరం: ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా కేంద్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన...

తిరుపతిలో ఘనంగా రాష్ట్రస్థాయి శాప్ (SAAP) చెస్ లీగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి శాప్ చెస్ లీగ్ శనివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి...