April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: తుడా చైర్మన్

ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రాథమిక బాధ్యత అని తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు....

20 సార్లు తప్పించుకున్నా వదలని సైన్యం

- కశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ పాక్ ఉగ్రవాది హతం! భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు భద్రతా బలగాలు గట్టి షాక్ ఇచ్చాయి. సుమారు...

మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది..

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్...

ప్రజలపై భారం లేకుండానే నగర అభివృద్ధి..

తిరుపతి నగర అభివృద్ధిని కాంక్షిస్తూ, సామాన్యులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా నూతన బడ్జెట్‌ను రూపొందించాలని మేయర్ డాక్టర్ శిరీష అధికారులను...

రేణిగుంటలో ‘పింక్ బస్’ సందడి

తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో రేణిగుంట పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. టీటీడీ అనుబంధ సంస్థ అయిన స్విమ్స్, రాష్ట్ర ప్రభుత్వ...

గజ్వేల్ అభివృద్ధి ప్రదాత కేసీఆర్..

గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజ్ఞాపూర్‌లో...

సినిమా రంగంలో మరో విషాదం..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తన నటనతో వెండితెరపై, బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వాసవి (అలియాస్ పద్మ) బుధవారం కన్నుమూశారు....

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు..

చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు, వైసీపీ ట్రాప్‌కు చెక్! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల...

సుప్రీంకోర్టులో న్యాయవాదిగా మమతా బెనర్జీ..

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై స్వయంగా వాదనలు! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త అవతారమెత్తబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'...

స్విమ్స్ లో రూ. 120 కోట్లతో ‘అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్’ భవనం సిద్ధం!

రాయలసీమ ప్రజల ఆరోగ్య ప్రదాయిని స్విమ్స్ (శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ)లో క్యాన్సర్ వైద్య సేవలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం' సందర్భంగా...