March 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

స్విమ్స్ కార్డియాలజీ దిగ్గజం డాక్టర్ రాజశేఖర్ పదవీ విరమణ

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ డి. రాజశేఖర్ సుదీర్ఘకాలం పాటు అందించిన సేవలు వెలకట్టలేనివని స్విమ్స్ సంచాలకులు మరియు...

పోలీస్ శాఖ సేవలు చిరస్మరణీయం

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి, ఫిబ్రవరి 2026లో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు...

వెంకటగిరిలో ‘పెన్షన్ పండుగ’

వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్ పండుగ సంబరాలు ఒక రోజు ముందే అంబరాన్ని తాకాయి. బాలాయపల్లి మండలం పిగిలాం పంచాయతీలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించి, లబ్ధిదారులకు స్వయంగా...

అభివృద్ధి పనులకు శ్రీకారం.. పక్కా ఇళ్లపై కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక...

చిత్తూరు జిల్లాలో ఎస్సీ పరీక్షలకు సర్వసిద్ధం

చిత్తూరు జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న ఎస్సీ (పదో తరగతి) పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశాంత వాతావరణంలో...

తిరుపతిలో జనసేన సభ్యత్వాల రికార్డు బాట

జనసేన పార్టీ తిరుపతి పట్టణంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలైన మూడు గంటల్లోనే ఎన్నడూ లేని విధంగా 90 వేల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర...

జర్నలిస్టుల సమస్యలపై భారీ పోరాటం: చలో విజయవాడకు పిలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక న్యాయపరమైన, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో మార్చి 4న విజయవాడలో 'చలో విజయవాడ'...

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 600 కోట్లు

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి...

టీ20 ప్రపంచకప్‌లో భారత్ వీరవిహారం

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్ రేసులో...

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం

భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ చికిత్స పొందుతూ తుది శ్వాస...