May 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

శ్రీనివాస ఆలయానికి భక్తుడి భారీ విరాళం..

తిరుచానూరులోని టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుచానూరుకు చెందిన డి.సాంబశివరావు 600 గ్రాముల వెండి కాసుల హారాన్ని సోమవారం విరాళంగా అందించారు. ఈ మేరకు...

తిరుపతి పోలీసులు చేసిన పనికి వావ్ అనాల్సిందే..

జాతీయ స్థాయి పోలీస్ హాకీ పోటీల్లో తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచి జిల్లా పేరు ప్రతిష్టలు పెంచారు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ సిటీలో నిర్వహించిన...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్...

‘మధుమేహ నొప్పికి ఫిజియోథెరపీతో ఉపశమనం’

తిరుపతి స్విమ్స్‌ (శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ) కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో ‘‘మధుమేహం వల్ల కలిగే నొప్పికి చికిత్స’’ అంశంపై సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు....

మరో కొత్త మార్పు.. పన్ను ఎగవేతకు కళ్లెం వేసే దిశగా కేంద్రం అడుగులు

పన్ను ఎగవేతకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆదాయపు పన్ను చట్టంలో చారిత్రాత్మక మార్పులకు తెరలేపుతూ,...

ముస్తాబవుతున్న భాగ్యనగరం… ఎందుకో తెలుసా.?

నూతన సంవత్సర వేడుకలను మరింత కొత్తగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. 2025కి గుడ్‌బై చెప్పి 2026కి స్వాగతం పలికేందుకు భాగ్యనగరం హైదరాబాద్ ముస్తాబవుతోంది. పబ్‌లు, క్లబ్‌లు,...

ఆరంభం అదుర్స్.. టీమిండియా ఘన విజయం

- తొలి టీ20లో లంకపై టీమిండియా ఘన విజయం - ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి...

తిరుమల కొండలకు మరో మణిహారం

- శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం - రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తిరుమల కొండలకు మరో విశిష్ట ఆకర్షణగా...

24న ముహుర్తం.. ‘బాహుబలి’ ప్రయోగానికి అంతా రెడీ..

శ్రీహరికోట నుంచి ఇస్రో ‘బాహుబలి’గా పేరుగాంచిన LVM–3 రాకెట్ ఈ నెల 24న తన ఆరో స్పేస్ ట్రిప్‌కు సిద్ధమైంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్...

తిరుమలలో అధికంగా భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు కావడంతో కొండపై రద్దీ రోజూకంటే అధికంగా కనిపించింది. శ్రీవారి దర్శనానికి 7 కాంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా ఆదివారం...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు