March 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

కార్డన్ అండ్ సెర్చ్‌.. నేరగాళ్ల గుండెల్లో వణుకు!

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘వజ్రపహార్’ ఆపరేషన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలోని...

నల్ల నువ్వులతో ఆరోగ్య సిరి

రోజూ తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలివే! ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారాల్లో నువ్వులు ఒకటి. సాధారణంగా మనలో చాలామంది తెల్ల నువ్వులనే ఎక్కువగా వాడుతుంటారు, కానీ...

ఫైనల్లో భారత్.. ఇటలీపై అద్భుత విజయం!

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2026లో భారత మహిళల జట్టు అదరహో అనిపించింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో...

మైత్రీ మూవీ మేకర్స్ చేతుల్లోకి ‘హ్యాపీ రాజ్’..

జీవీ ప్రకాష్ మూవీతో మరో ఇంట్రెస్టింగ్ అటెంప్ట్! టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కేవలం సినిమాలు తీయడమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన...

జల జీవన్ మిషన్‌కు రూ. 9,355 కోట్లు..

గిరిజన రైతులకు 100% సబ్సిడీ! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర...

ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతల స్వీకరణ

ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా...

అమరావతిలో దేశంలోనే తొలి ‘ఏఐ’ క్యాంపస్: మంత్రి లోకేష్

రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలానీ 'ఏఐ ప్లస్' క్యాంపస్ నిర్మాణ ప్లాన్లను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి...

తెలుగు సాహిత్య శిఖరం మొల్ల.. : డీఆర్వో నరసింహులు

తెలుగు సాహితీ వనంలో తొలి ధ్రువతార, మహాకవయిత్రి మొల్ల జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన...

తిరుపతి రూపురేఖలు మార్చాం.. మేయర్ భావోద్వేగం

ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌గా ఐదేళ్ల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న డాక్టర్ శిరీష, కౌన్సిల్ చివరి సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేశారు....

నిరుద్యోగులకు ఊరటనిచ్చే కొత్త పథకం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా 'సీఎం ఉపాధి సృష్టి'...