April 20, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

గిరిజన వికాసానికి ఉచిత వైద్యం

 పరిశుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష - కలెక్టర్ సుమిత్ కుమార్ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు.. గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపు. పరిసరాల పరిశుభ్రతతోనే...

తిరుపతి ప్రగతి పథంలో మరో అడుగు

 దామినేడులో కోర్టు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూముల పరిశీలన నగరపాలక సంస్థ కమిషనర్, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ.. 30 మీటర్ల మాస్టర్...

పుతిన్ నివాసంపై భారీ డ్రోన్ దాడి?

 రష్యా ఆరోపణలు.. ఉక్రెయిన్ ఖండన! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాదాపు 91 డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని క్రెమ్లిన్ సంచలన...

అభివృద్ధే లక్ష్యంగా కూటమి పాలన

 తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం స్త్రీ పక్షపాత ప్రభుత్వం: మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి. 18 నెలల్లోనే మార్పును చూపించామన్న నేతలు....

మెగా విక్టరీ.. మాస్ సాంగ్ వచ్చేసింది

 'విశ్వంభర' నుంచి అదిరిపోయే అప్‌డేట్! మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. 'విశ్వంభర' చిత్రం నుంచి ఎదురుచూస్తున్న మాస్ సాంగ్ ప్రోమో...

రైతులకు గుడ్ న్యూస్

 జిల్లాలో యూరియా కొరత లేదు కలెక్టర్ సుమిత్ కుమార్ రబీ సీజన్‌కు సరిపడా నిల్వలు సిద్ధం.. అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని డీలర్లకు కలెక్టర్...

మంచు ముసుగులో విమాన ప్రయాణాలు

 వేలాది మంది ప్రయాణికుల అవస్థలు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు విస్తరించిన దట్టమైన పొగమంచు.. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో నిలిచిపోయిన సర్వీసులు. విమాన రాకపోకలకు...

జేబులో ‘బాంబు’

 యువకుడి ప్యాంటు పాకెట్‌లో పేలిన స్మార్ట్‌ఫోన్! హైదరాబాద్ అత్తాపూర్‌లో షాకింగ్ ఘటన.. జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా పేలిపోవడంతో యువకుడికి తీవ్ర గాయాలు. నిత్యం మనం వాడే...

తొండమనాడులో వైకుంఠ ఏకాదశి వేడుకలు

 శ్రీవారిని దర్శించుకున్న అంజూరు శ్రీనివాసులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తొండమనాడులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభలో...

తుమ్మలగుంటలో వైకుంఠ శోభ

 స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఆలయం...