May 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

జగన్‌ను కలిసిన చెవిరెడ్డి: 226 రోజుల జైలు వాసం తర్వాత భావోద్వేగ భేటీ

మద్యం అక్రమాల కేసులో సుమారు 226 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గురువారం సాయంత్రం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు...

ప్రేమికుల రోజున ‘సీతా పయనం’: ఐశ్వర్య అర్జున్ ఎంట్రీ

యాక్షన్ కింగ్ అర్జున్ తన బ్యానర్ 'శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి...

కొలంబియాలో కుప్పకూలిన విమానం: 15 మంది దుర్మరణం

కొలంబియా ఈశాన్య ప్రాంతంలో వెనిజులా సరిహద్దుకు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు....

మెట్లు ఎక్కి దిగితే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

సాధారణంగా మనం మెట్లు ఎక్కి దిగడాన్ని పనిగా భావిస్తాం, కానీ దీనివల్ల మెదడు చురుగ్గా మారి జ్ఞాపకశక్తి (Memory Power) మెరుగుపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాయామం...

దసరా రేసులో ప్రభాస్ ‘ఫౌజీ’: యుద్ధం మొదలైంది!

పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2026 దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల...

సోషలిజం కోసం చారిత్రాత్మక పోరాటం: గ్రీస్‌లో కెకెఇ 22వ మహాసభలు

గ్రీస్‌లోని గలాట్సీ ఒలింపిక్ హాల్‌లో బుధవారం ప్రారంభమైన గ్రీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (KKE) 22వ జాతీయ మహాసభలు శనివారం వరకు కొనసాగనున్నాయి. పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు...

శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం: తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, ఆ నింద నుండి స్వామివారి ప్రసాదానికి విముక్తి లభించిందని భావిస్తూ భూమన కరుణాకర్...

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఇటీవల భైంసా ఆర్టీసీ డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్టి గ్రామ సర్పంచ్ గంగారం తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన నిజాంబాద్ లోని ఓ...

భగ్గుమన్న పసిడి: తులం బంగారం రూ.1.79 లక్షలు!

బంగారం ధర ఒక్కరోజే రూ.11,770 మేర పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంతటి భారీ పెరుగుదల నమోదు కావడం బులియన్...

బీజాపూర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా సౌత్‌ బస్తర్‌ అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని బీజాపూర్‌ ఎస్పీ డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ యాదవ్‌...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు