March 23, 2026

Andhra Pulse Desk

రాత్రంతా తాగి ఊగండి: వేళలు పొడిగింపు

వేడుకల వేళ మద్యం విక్రయాల సమయం పెంపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్ల సమయ వేళలను పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం. నూతన...

ద్రాక్షారామంలో అపచారం.. నిందితుల వేటలో పోలీసులు!

శివలింగం ధ్వంసం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం...

ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం.. నెట్టింట పెరిగిన ట్రోలింగ్!

వివాదంలో రైహాన్ వాద్రా నిశ్చితార్థం: నెటిజన్ల ప్రశ్నలు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది....

ప్రాజెక్టు ఒకటే.. ప్రభుత్వానికో పేరు ! పోలవరం వేదికగా మళ్ళీ చర్చ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పేర్లు మారిపోవడం ఒక ఆనవాయితీగా మారింది. పాలన మారినా ప్రజల అవసరాలు మారవు, కానీ...

అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు: మదనపల్లె భవిష్యత్తు – సవాళ్లు మరియు విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లెకు మారుస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మదనపల్లెకు జిల్లా హోదా...

మహారాష్ట్రలో ‘పవార్’పరివార్ : బాబాయ్-అబ్బాయ్ ఐక్యం !

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊహించని మరియు సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా విడివిడి దారుల్లో నడుస్తున్న పవార్ కుటుంబం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (Municipal...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 3 కొత్త జిల్లాల ఏర్పాటు..

అమరావతి అభివృద్ధికి భారీ నిధుల ఆమోదం! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు (డిసెంబర్ 29, 2025) జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం అత్యంత...

అన్నమయ్య జిల్లా లేనట్లే… నియోజకవర్గంగానే మిగలనున్న రాయచోటి

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మదనపల్లె కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తున్న తరుణంలో, భౌగోళికంగా తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు అన్నమయ్య జిల్లాలోని...

ఇలా నిర్మించారు… అలా ట్రయల్ రన్‌లోనే కుప్పకూలిన రోప్‌వే!

బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో పెను ప్రమాదం సంభవించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొత్తగా నిర్మించిన రోప్‌వే, ప్రారంభోత్సవానికి ముందే ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది....

రౌడీయిజాన్ని భరించే ప్రసక్తే లేదు.. తేడా వస్తే రాష్ట్ర హద్దులు దాటిస్తాం. చంద్రబాబు వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో నూతన పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన,...