April 13, 2026

Andhra Pulse Desk

తిరుమల రద్దీ: 12 గంటల్లో శ్రీవారి దర్శనం!

తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. అక్టోపస్ భవనం వరకు వెళ్లిన క్యూలైన్లు ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లకే పరిమితం కావడంతో, టోకెన్లు...

తిరుమల రద్దీ: అక్టోపస్ భవనం దాటిన క్యూలైన్లు, 20 గంటల నిరీక్షణ!

రథసప్తమి (సూర్య జయంతి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది...

సోమవారం : ద్వాదశ రాశుల జాతక విశ్లేషణ

2026, జనవరి 26వ తేదీ సోమవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్ష అష్టమి తిథి ఆవిష్కృతమైంది. 'ఇందువాసరే'గా పిలువబడే ఈ...

తిరుపతిలో చిన్నారి కిడ్నాప్ : బిచ్చగాళ్ల ముఠాకు విక్రయించిన వైనం!

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో సంచలనం సృష్టించిన పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన పది నెలల చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ...

తిరుమల: శిలాతోరణం దాటిన క్యూలైన్లు, 20 గంటల నిరీక్షణ!

మాఘ శుద్ధ సప్తమి.. సూర్య జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని...

టీటీడీలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం.. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌. ​దేశభక్తి శోభ...

నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ నినాదం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించి 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమానికి సరికొత్త ఊపిరి పోశారు. ఏడాది క్రితం ఒక ఉద్యమంగా ప్రారంభించిన...

రథసప్తమి వేళ రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ:  24 గంటల నిరీక్షణ!

రేపు జనవరి 25న జరగనున్న రథసప్తమి (మినీ బ్రహ్మోత్సవం) పర్వదినం నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తజనసంద్రమైంది, భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనం క్యూలైన్లు శిలాతోరణం వెలుపల...

ఢిల్లీలో కేఫ్ కాల్పులు.. యువకుడి మృతి: అప్పు తీర్చలేదని…..!

తీసుకున్న అప్పు తీర్చలేదని, ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో  జరిగింది. ఒక కేఫ్‌లో 24 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని...

డ్వాక్రా మహిళలు, టిడ్కో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ‘బంపర్’ ఆఫర్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు; డ్వాక్రా మహిళల రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న 15 రకాల...