March 23, 2026

Andhra Pulse Desk

కారును ఢీకొన్న బైక్ : యువకుడికి తీవ్రగాయాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరిలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం సమయంలో ఓ కారు పెట్రోల్...

జూన్ 5న ఘనంగా వనమహోత్సవం

కోటి మొక్కల నాటే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ అవగాహన కార్యక్రమాలు, పోటీలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా...

కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై నినదిద్దాం.. నిరసిద్దాం.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ర్యాలీకి సిద్ధమవుతున్న నేతలు ప్రజా ద్రోహాన్ని ఎండగడుదాం: భూమన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కూటమి ప్రభుత్వ...

రౌడీలను కొడితే తప్పేంటి?– హోంమంత్రి అనిత

తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత స్పందన రౌడీషీటర్ల చర్యలకు కౌంటర్‌గా పోలీసులు  విజయవాడ,జూన్ 2 :రౌడీ షీటర్లను కొట్టడాన్ని తప్పు అని ఎందుకు అనాలి? వారి విధ్వంసక...

సన్న బియ్యంతో మిడ్‌డే మీల్ – రైతులకు గౌరవం

జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల విద్యా సంస్థల్లో అమలు వైఎస్సార్ ప్రభుత్వ అప్పులతో రాష్ట్రాన్ని దివాలాకొట్టించింది: నాదెండ్ల మనోహర్ విజయవాడ, జూన్ 2రాష్ట్రంలోని...

జూన్ 4న వైసీపీకి vs జనసేన

అది 'వెన్నుపోటు దినం' కాదు 'పీడ విరగడైన దినం' రెండు ప్రధాన పార్టీలు ఒకే రోజున వేర్వేరు కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జూన్...

తిరుమలలో భక్తుల రద్దీ – సర్వదర్శనానికి 24 గంటల సమయం!

తిరుమల, జూన్2, : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ 1, 2025 ఆదివారం నాటి సమాచారం ప్రకారం, మొత్తం 78,031...