March 13, 2026

UNGA

ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ దాడులు: యూఎన్వోలో భారత్ గళం!

ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ప్రసంగిస్తూ, పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సిన...

ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా రాయలసీమ ప్రాంత మహిళా ఎంపీ

నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు,లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి మరో గౌరవ ఆతిథ్య ఆహ్వానం అందింది.79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ...