తిరుమల: శిలాతోరణం దాటిన క్యూలైన్లు, 20 గంటల నిరీక్షణ!
మాఘ శుద్ధ సప్తమి.. సూర్య జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని...
మాఘ శుద్ధ సప్తమి.. సూర్య జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని...
రేపు జనవరి 25న జరగనున్న రథసప్తమి (మినీ బ్రహ్మోత్సవం) పర్వదినం నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తజనసంద్రమైంది, భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనం క్యూలైన్లు శిలాతోరణం వెలుపల...
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు, సర్వదర్శనం క్యూలైన్లు శిలాతోరణం వెలుపల కిలోమీటర్ల మేర సాగడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఏకంగా 24 గంటల పాటు...
మకర సంక్రాంతి ముగిసి కనుమ పండుగ ప్రవేశించిన వేళ తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి, వరుస సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి సర్వదర్శనం క్యూలైన్లు...
తిరుపతి, జూన్ 08 : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. నిన్న మొత్తం 88,257 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు...
భక్తజనం పోటెత్తిన తిరుమల తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మే 30, 2025 నాటి గణాంకాలను పరిశీలిస్తే, శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది....
తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిపోయింది. శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించేందుకు ఏకంగా 90,211 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తిశ్రద్ధతో తలనీలాలు సమర్పించిన వారి...
తిరుపతి, మే 23 (శుక్రవారం): ఓం నమో వెంకటేశాయ నినాదాలతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొత్తం 74,374 మంది...